BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

జర్నలిస్టుల పక్షాన అసెంబ్లీలో గళమెత్తిన గల్లా మాధవి..

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Aug, 2026 - 04:03 PM
33 వీక్షణలు

జర్నలిస్టుల పక్షాన అసెంబ్లీలో గళమెత్తిన గల్లా మాధవి.. జాప్ యూనియన్ కృతజ్ఞతలు

గుంటూరు: జర్నలిస్టుల సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రస్తావించి, వారి సంక్షేమం కోసం గళం వినిపించిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవికి జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) గుంటూరు జిల్లా యూనియన్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కల్పించడంతో పాటు వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యే గల్లా మాధవి చూపిన చొరవ అభినందనీయమని జాప్ యూనియన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు లోకేష్ పేర్కొన్నారు.

జర్నలిస్టుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ వేదికగా గళం వినిపించడం హర్షణీయమన్నారు. జర్నలిస్టుల పట్ల ఎమ్మెల్యే చూపుతున్న చొరవకు కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులోనూ వారి సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని కోరారు.