BREAKING
సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సీపీఎం కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం: సీపీఎం 79 కి.మీ. నాన్‌స్టాప్ స్కేటింగ్‌తో ప్రపంచ రికార్డు సాధించిన చిన్నారి అనంత దక్షిత్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన వెల్లంకి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సీపీఎం కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం: సీపీఎం 79 కి.మీ. నాన్‌స్టాప్ స్కేటింగ్‌తో ప్రపంచ రికార్డు సాధించిన చిన్నారి అనంత దక్షిత్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన వెల్లంకి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

జ్యోతికి పీహెచ్‌డీ డాక్టరేట్‌.. అభినందనలు తెలిపిన ద్రావిడ విశ్వవిద్యాలయ అధ్యాపకులు

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
15 Aug, 2026 - 05:17 PM
4 వీక్షణలు

కుప్పం: ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పంలోని తమిళ భాష మరియు అనువాద అధ్యయనాల విభాగంలో పరిశోధన విద్యార్థి ఈ.ఎన్. జ్యోతికి డాక్టరేట్ (పీహెచ్‌డీ) పట్టా లభించింది. “ఆచార్య సుబ్బు రెట్టియార్ వారి వైష్ణవ సాహిత్య కృషి” అనే అంశంపై ఆమె నిర్వహించిన పరిశోధనకు ఈ డాక్టరేట్ ప్రదానం చేశారు.

తమిళ భాష మరియు అనువాద అధ్యయనాల విభాగాధిపతి డా. పి.ఎస్. గణేష్ మూర్తి పర్యవేక్షణలో ఈ పరిశోధన పూర్తయినట్లు ద్రావిడ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డా. నాగేశ్వరరావు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

డాక్టరేట్ పొందిన ఈ.ఎన్. జ్యోతి ప్రస్తుతం నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తమిళ అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, సిబ్బంది ఈ.ఎన్. జ్యోతికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.