BREAKING
అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి
www.ntodaynews.com

శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం జెవివి కృషి

తెలంగాణ
23 Aug, 2025 - 10:08 PM
389 వీక్షణలు
శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం జెవివి కృషి . NTODAY NEWS:గొల్లప్రోలు  ప్రతినిధి బోర శివారెడ్డి. శాస్త్ర ప్రచార కృషిలో 38 సంవత్సరాలుగా ప్రజలతో స్నేహ సంబంధులు కొనసాగిస్తూ ప్రజలు శాస్త్రీయంగా ఆలోచించాలని మానవత్వంతో జీవించాలని ఆకాంక్షిస్తూ శాస్త్ర ప్రచారంతో జన విజ్ఞాన వేదిక ప్రజలను చైతన్యవంతం చేస్తుందని జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ సభ్యులు ఎం సూర్యనారాయణ వి సత్యనారాయణ రెడ్డి తెలిపారు శనివారం పట్టణంలో నెంబర్ వన్ ప్రాథమిక పాఠశాలనందు జనవిజ్ఞాన వేదిక గొల్లప్రోలు మండల శాఖ సమావేశం అధ్యక్షులు ఏలేటి నాని బాబు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో జెవివి నాయకులు మాట్లాడుతూ సామాన్య ప్రజానీకంలో శాస్త్ర విజ్ఞాన ప్రచారం శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం చాందస భావాలను అరికట్టి ప్రజలు ఎదుర్కొంటారు అనేక సమస్యల మౌలిక స్వరూప స్వభావాలను గూర్చి సమగ్రమైన శాస్త్రీ అవగాహనను పెంపొందించడంలో జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుందని తెలిపారు ఈ సమావేశంలో జె వి వి మండల నూతన కమిటీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గౌరవ అధ్యక్షులు దాడి పద్మనాభం ఉపాధ్యక్షులు ఎంవి సత్యనారాయణ అధ్యక్షులు ఏలేటి నాని బాబు ప్రధాన కార్యదర్శి దాసం గోవిందరాజులు చెకుముకి కన్వీనర్ అనిశెట్టి సీతారామరాజు నియమించారు ఈ కార్యక్రమంలో జిల్లా సమత కన్వీనర్ సిహెచ్ యు ఆర్ మంగతాయారు సిహెచ్ లోవరాజు స్కూల్ ప్రధానోపాధ్యాయులు ధర్మరాజు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube