BREAKING
కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే
www.ntodaynews.com

మెగా ఫ్యామిలీ వీరాభిమాని ధారకొండ వెంకటరమణ (47) ఇకలేరు..

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
18 May, 2026 - 10:03 AM
56 వీక్షణలు

Ntoday news : కాకినాడ జిల్లా తుని మండలం జనసేన అధ్యక్షుడు, పిఎసిఎస్ మెంబర్, మెగా ఫ్యామిలీ వీరాభిమాని ధారకొండ వెంకటరమణ (47) ఇకలేరు.. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో కాకినాడ జిజిహెచ్ లో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం కన్నుమూశారు.. ఈ మేరకు వెంకటరమణ మృతిదేహాన్ని కాకినాడ నుంచి బంధువులు తమ స్వగ్రామం కొలిమేరుకు తరలించేందుకు ఏర్పాటు చేశారు.. ఇటీవల కాలంలో మధుమేహం కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన వెంకటరమణ వైజాగ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందగా అక్కడ వైద్యుల సూచన మేరకు వెంకటరమణ పాదాన్ని తొలగించారు.. అప్పటికే కిడ్నీ వైఫల్యం ఉండడంతో తీవ్ర ఇన్ఫెక్షన్ కి గురయ్యారు. పరిస్థితి విషమించడంతో మొదటిగా తుని ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు సూచన మేరకు ఇటీవల కాకినాడ జిజిహెచ్ కు తరలించారు.. అయితే వెంకటరమణ శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతుండడంతో అప్పటినుంచి వెంటిలేటర్ మీదే ఉంచి చికిత్స అందిస్తున్నారు.. ఆదివారం సాయంత్రం పూర్తిస్థాయిలో ఆరోగ్యం విషమించడంతో ఆయన కన్నుమూశారు.