BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

కారకంపాడులో ఘనంగా బాలాత్రిపురసుందరి సమేత ముఖలింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Apr, 2026 - 08:19 PM
72 వీక్షణలు

కృష్ణా జిల్లా మొవ్వ మండలం కారకంపాడు గ్రామంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి నిర్మించిన శ్రీశ్రీశ్రీ బాలాత్రిపురసుందరి సమేత శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయంలో నూతన ప్రతిష్ఠా మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంత్రి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. వేదమంత్రాల నడుమ స్వామివారి ప్రతిష్ఠా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మే 1న జరగనున్న మహోత్సవాన్ని పురస్కరించుకుని యజ్ఞాలు, యాగాలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.