BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

కారకంపాడులో ఘనంగా బాలాత్రిపురసుందరి సమేత ముఖలింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Apr, 2026 - 08:19 PM
47 వీక్షణలు

కృష్ణా జిల్లా మొవ్వ మండలం కారకంపాడు గ్రామంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి నిర్మించిన శ్రీశ్రీశ్రీ బాలాత్రిపురసుందరి సమేత శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయంలో నూతన ప్రతిష్ఠా మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంత్రి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. వేదమంత్రాల నడుమ స్వామివారి ప్రతిష్ఠా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మే 1న జరగనున్న మహోత్సవాన్ని పురస్కరించుకుని యజ్ఞాలు, యాగాలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.