BREAKING
మంచిర్యాలలో ఘనంగా మే డే ప్రైవేట్ విద్యాసంస్థల సిబ్బంది హక్కుల కోసం ఐక్యపోరాటం కంటాయపాలెం గ్రామానికి ఆర్థిక సాయం అందిస్తున్న శ్రీశైలం పౌర్ణమి సందర్భంగా శ్రీశైల దేవస్థానం గిరిప్రదక్షిణ కార్యక్రమం నంద్యాల పెన్షన్ పండుగ కార్యక్రమం లో TDP జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలిమినేడు ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు పుంగనూరు గూడూరు పల్లి వద్దగల టిడ్కో వాసుల కన్నీటి కథ మే డే శుభాకాంక్షలు..... ​మంచిర్యాలలో ‘దివాకర్ అన్న పెరుగన్నం’ కేంద్రం ప్రారంభం దెందులూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగ.. ఏలూరు లో 104వ మేడే – కార్మిక హక్కుల రక్షణకు ఐక్య ఉద్యమ పిలుపు మంచిర్యాలలో ఘనంగా మే డే ప్రైవేట్ విద్యాసంస్థల సిబ్బంది హక్కుల కోసం ఐక్యపోరాటం కంటాయపాలెం గ్రామానికి ఆర్థిక సాయం అందిస్తున్న శ్రీశైలం పౌర్ణమి సందర్భంగా శ్రీశైల దేవస్థానం గిరిప్రదక్షిణ కార్యక్రమం నంద్యాల పెన్షన్ పండుగ కార్యక్రమం లో TDP జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలిమినేడు ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు పుంగనూరు గూడూరు పల్లి వద్దగల టిడ్కో వాసుల కన్నీటి కథ మే డే శుభాకాంక్షలు..... ​మంచిర్యాలలో ‘దివాకర్ అన్న పెరుగన్నం’ కేంద్రం ప్రారంభం దెందులూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగ.. ఏలూరు లో 104వ మేడే – కార్మిక హక్కుల రక్షణకు ఐక్య ఉద్యమ పిలుపు
www.ntodaynews.com

కారకంపాడులో ఘనంగా బాలాత్రిపురసుందరి సమేత ముఖలింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Apr, 2026 - 08:19 PM
40 వీక్షణలు

కృష్ణా జిల్లా మొవ్వ మండలం కారకంపాడు గ్రామంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి నిర్మించిన శ్రీశ్రీశ్రీ బాలాత్రిపురసుందరి సమేత శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయంలో నూతన ప్రతిష్ఠా మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంత్రి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. వేదమంత్రాల నడుమ స్వామివారి ప్రతిష్ఠా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మే 1న జరగనున్న మహోత్సవాన్ని పురస్కరించుకుని యజ్ఞాలు, యాగాలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.