www.ntodaynews.com
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్ కుమార్ దీపక్
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల ప్రతినిధి: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం స్థానిక సింగరేణి అతిథి గృహానికి విచ్చేయగా, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్తో పాటు డి.సి.పి. ఎ.భాస్కర్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి (ఆర్డీఓ) శ్రీనివాస్ రావు, మంచిర్యాల ఎ.సి.పి. ప్రకాష్, ట్రైన్ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ తదితరులు కేంద్ర మంత్రిని కలిసి పర్యావరణ హితంగా మొక్కను బహూకరించి ఘన స్వాగతం పలికారు