BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

కేరళ యువకుడిని కాపాడి తల్లిదండ్రులకు అప్పగించిన అన్నమయ్య జిల్లా పోలీసులు....

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
21 Aug, 2026 - 05:44 AM
45 వీక్షణలు

కేరళ యువకుడిని కాపాడి తల్లిదండ్రులకు అప్పగించిన అన్నమయ్య జిల్లా పోలీసులు....

అన్నమయ్య జిల్లా,

 మదనపల్లి.

కేరళ నుంచి వచ్చి మానసిక స్థితి సరిగా లేక తప్పిపోయిన అరుణ్ ఐషాక్ (27) అనే యువకుడిని అన్నమయ్య జిల్లా పోలీసులు క్షేమంగా గుర్తించి కాపాడారు.

రామాపురం ఎస్ఐ ఎ.బి. శివకుమార్, రాయచోటి అర్బన్ కానిస్టేబుల్ (PC 2872), హోంగార్డ్ (HG 725) లు నైట్ రౌండ్స్‌లో రాయచోటి పట్టణంలో గాలించి ఆ యువకుడిని రక్షించారు.

స్థానిక ఉపాధ్యాయుడి సాయంతో కౌన్సిలింగ్ ఇప్పించి, సమాచారం అందుకుని రాయచోటికి చేరుకున్న తల్లిదండ్రులకు యువకుడిని సురక్షితంగా అప్పగించారు.

నైట్ రౌండ్స్‌లో సమయస్ఫూర్తితో మానవతా దృక్పథాన్ని చాటిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. ప్రత్యేకంగా అభినందించారు.