BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

కీసర పోలీస్ స్టేషన్‌కు సీపీ సుమతి

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి / కీసర
Reporter
ఆనంద్ రెడ్డి కీసర డివిజన్ ప్రతినిధి
01 Jun, 2026 - 02:48 PM
56 వీక్షణలు

కీసర పోలీస్ స్టేషన్‌కు సీపీ సుమతి

మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి IPS సోమవారం కీసర పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, సీసీ కెమెరాల నిఘాను స్వయంగా పరిశీలించిన సీపీ, శాంతిభద్రతల పరిరక్షణపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

​ఈ సందర్భంగా సీపీ బి.సుమతి మాట్లాడుతూ.. ప్రజల భద్రతే తమ మొదటి ప్రాధాన్యతని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణకు మరియు అత్యవసర సమయాల్లో 'Mee Suraksha' యాప్‌ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ప్రజలు కూడా ఎల్లప్పుడూ అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు.

​సాంకేతికతను వాడుకుంటూ ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కీసర సీఐ అంజనేయులు, ఎస్ఐలు పాల్గొన్నారు.