BREAKING
ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ​మంచిర్యాల నూతన ఏసీగా రాజు బాధ్యతల స్వీకరణ సూరంపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా పెన్షన్‌ల పంపిణీ డయేరియా నివారణకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు మోసపూరిత మద్దతు ధరలపై రైతు సంఘం ఆందోళన పాడి రైతుల అభివృద్ధే లక్ష్యం కీసర పోలీస్ స్టేషన్‌కు సీపీ సుమతి ​మంచిర్యాల డీఈఓ యాదయ్య బదిలీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ​మంచిర్యాల నూతన ఏసీగా రాజు బాధ్యతల స్వీకరణ సూరంపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా పెన్షన్‌ల పంపిణీ డయేరియా నివారణకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు మోసపూరిత మద్దతు ధరలపై రైతు సంఘం ఆందోళన పాడి రైతుల అభివృద్ధే లక్ష్యం కీసర పోలీస్ స్టేషన్‌కు సీపీ సుమతి ​మంచిర్యాల డీఈఓ యాదయ్య బదిలీ
www.ntodaynews.com

కీసర పోలీస్ స్టేషన్‌కు సీపీ సుమతి

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి / కీసర
Reporter
ఆనంద్ రెడ్డి కీసర డివిజన్ ప్రతినిధి
01 Jun, 2026 - 02:48 PM
8 వీక్షణలు

కీసర పోలీస్ స్టేషన్‌కు సీపీ సుమతి

మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి IPS సోమవారం కీసర పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, సీసీ కెమెరాల నిఘాను స్వయంగా పరిశీలించిన సీపీ, శాంతిభద్రతల పరిరక్షణపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

​ఈ సందర్భంగా సీపీ బి.సుమతి మాట్లాడుతూ.. ప్రజల భద్రతే తమ మొదటి ప్రాధాన్యతని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణకు మరియు అత్యవసర సమయాల్లో 'Mee Suraksha' యాప్‌ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ప్రజలు కూడా ఎల్లప్పుడూ అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు.

​సాంకేతికతను వాడుకుంటూ ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కీసర సీఐ అంజనేయులు, ఎస్ఐలు పాల్గొన్నారు.