BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

పోగొట్టుకున్న పర్సును తిరిగి భాధితురాలికి అప్పగించిన కైకలూరు పోలీసులు

తెలంగాణ
13 Aug, 2025 - 08:01 AM
115 వీక్షణలు
పోగొట్టుకున్న పర్సును తిరిగి భాధితురాలికి అప్పగించిన కైకలూరు పోలీసులు NTODAY NEWS: కైకలూరు ది 12.08.2025 రాత్రి సుమారు 9.50 గంటల సమయంలో, కైకలూరు మండలం భుజబలపట్నం గ్రామానికి చెందిన శ్రీమతి షేక్ జ్యోతి 26 సంవత్సరాలు, కైకలూరు టౌన్‌లోని వెంకటరమణ థియేటర్ ఎదుట ఆగి ఉన్న ఆటోలో ప్రయాణిస్తుండగా, తన పర్స్ ఆటోలో మర్చిపోయారు. పర్స్‌లో ₹13,000 నగదు, డెబిట్ కార్డు, పాన్ కార్డు, ఏటీఎం కార్డులు, మరియు ఇతర విలువైన పత్రాలు ఉన్నాయి. ఏమి చేయాలో తెలియక ఆందోళన చెందిన బాధితురాలు వెంటనే కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్‌ కు సమాచారం అందించారు. కైకలూరు టౌన్ ఇన్స్పెక్టర్ కృష్ణ, ఎస్‌ఐ శ్రీనివాస్ వెంటనే చర్యలు ప్రారంభించి, కానిస్టేబుల్ కె. నాగార్జున సహకారంతో సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఆ ఆటోను గుర్తించారు. సంబంధిత ఆటోను ఆపి పరిశీలించగా, పర్స్ సురక్షితంగా దొరికింది. తరువాత పోలీసులు పర్స్‌లోని మొత్తం నగదు మరియు పత్రాలను సురక్షితంగా బాధితురాలికి అందచేసిన విషయంపై బాధితురాలు కైకలూరు టౌన్ పోలీస్ సిబ్బందిని అభినందించారు. Follow us on Website Facebook Instagram YouTube