BREAKING
కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు బుర్రి రమేష్ మృతికి చాట్రాయి మండల మాలయోధుల సంఘం ప్రగాఢ సానుభూతి హార్వెస్టర్ ప్రమాద బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి జనసేన అధినేత త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు వృద్ధురాలిపై అత్యాచారం....? నూజివీడు లో సర్దార్ గౌతు.లచ్చన్న వర్ధంతి మహిళా రిజర్వేషన్ బిల్లు మాజీ బిజెపి కౌన్సిలర్ చిర్ర గౌరీ ప్రియ బిఆర్ఎస్ లో చేరిక కళ్యాణి డ్యామ్ లో పుంగనూరు వాసి గల్లంతు... కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు బుర్రి రమేష్ మృతికి చాట్రాయి మండల మాలయోధుల సంఘం ప్రగాఢ సానుభూతి హార్వెస్టర్ ప్రమాద బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి జనసేన అధినేత త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు వృద్ధురాలిపై అత్యాచారం....? నూజివీడు లో సర్దార్ గౌతు.లచ్చన్న వర్ధంతి మహిళా రిజర్వేషన్ బిల్లు మాజీ బిజెపి కౌన్సిలర్ చిర్ర గౌరీ ప్రియ బిఆర్ఎస్ లో చేరిక కళ్యాణి డ్యామ్ లో పుంగనూరు వాసి గల్లంతు...
www.ntodaynews.com

కళ్యాణి డ్యామ్ లో పుంగనూరు వాసి గల్లంతు...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
19 Apr, 2026 - 04:44 PM
11 వీక్షణలు

కళ్యాణి డ్యామ్ లో పుంగనూరు వాసి గల్లంతు...

తిరుపతి జిల్లా కళ్యాణి డ్యామ్ లో ఈతకు వెళ్లి పుంగనూరు యువకుడు గల్లంతయ్యాడు.

పుంగనూరు మండలంలోని చిన్న మిట్టపల్లికి చెందిన మురళీమోహన్ మూలస్థాన అమ్మవారి ఆలయంలో మద్యం మానేసేందుకు దారం కట్టుకునేందుకు వెళ్లాడు. చివరిసారిగా స్నేహితులతో కలిసి మద్యం సేవించి డ్యామ్ లో ఈతకు వెళ్లాడు. ఈత కొడుతూ మునిగిపోయాడు.పోలీసులు మురళీమోహన్ ను  గాలిస్తున్నారు.