www.ntodaynews.com
కళ్యాణి డ్యామ్ లో పుంగనూరు వాసి గల్లంతు...
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
కళ్యాణి డ్యామ్ లో పుంగనూరు వాసి గల్లంతు...
తిరుపతి జిల్లా కళ్యాణి డ్యామ్ లో ఈతకు వెళ్లి పుంగనూరు యువకుడు గల్లంతయ్యాడు.
పుంగనూరు మండలంలోని చిన్న మిట్టపల్లికి చెందిన మురళీమోహన్ మూలస్థాన అమ్మవారి ఆలయంలో మద్యం మానేసేందుకు దారం కట్టుకునేందుకు వెళ్లాడు. చివరిసారిగా స్నేహితులతో కలిసి మద్యం సేవించి డ్యామ్ లో ఈతకు వెళ్లాడు. ఈత కొడుతూ మునిగిపోయాడు.పోలీసులు మురళీమోహన్ ను గాలిస్తున్నారు.