BREAKING
బూరుగుగూడెంలో ఘనంగా ఆర్సియం చర్చ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు గెడ్డం బుజ్జి సేవలకు ప్రజల్లో ప్రశంసలు ఘనంగా మే డే ఉత్సవాలు – విస్సన్నపేటలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ లక్షెట్టిపేటలో ఘనంగా మేడే వేడుకలు ​లక్సెట్టిపేట రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కారకంపూడిలో భక్తి ఉత్సవాల జోరు… కుంభాభిషేకంతో పరవశించిన గ్రామం చనుబండలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ మంచిర్యాలలో ఘనంగా మే డే ప్రైవేట్ విద్యాసంస్థల సిబ్బంది హక్కుల కోసం ఐక్యపోరాటం కంటాయపాలెం గ్రామానికి ఆర్థిక సాయం అందిస్తున్న శ్రీశైలం పౌర్ణమి సందర్భంగా శ్రీశైల దేవస్థానం గిరిప్రదక్షిణ కార్యక్రమం బూరుగుగూడెంలో ఘనంగా ఆర్సియం చర్చ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు గెడ్డం బుజ్జి సేవలకు ప్రజల్లో ప్రశంసలు ఘనంగా మే డే ఉత్సవాలు – విస్సన్నపేటలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ లక్షెట్టిపేటలో ఘనంగా మేడే వేడుకలు ​లక్సెట్టిపేట రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కారకంపూడిలో భక్తి ఉత్సవాల జోరు… కుంభాభిషేకంతో పరవశించిన గ్రామం చనుబండలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ మంచిర్యాలలో ఘనంగా మే డే ప్రైవేట్ విద్యాసంస్థల సిబ్బంది హక్కుల కోసం ఐక్యపోరాటం కంటాయపాలెం గ్రామానికి ఆర్థిక సాయం అందిస్తున్న శ్రీశైలం పౌర్ణమి సందర్భంగా శ్రీశైల దేవస్థానం గిరిప్రదక్షిణ కార్యక్రమం
www.ntodaynews.com

కంభం మండలం పరిధిలోని పెట్రోల్ బంకులను పరిశీలించిన తహశీల్దార్

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
26 Apr, 2026 - 11:35 PM
19 వీక్షణలు

కంభం మండలం పరిధిలోని పెట్రోల్ బంకులను పరిశీలించిన తహశీల్దార్                                                మార్కాపురం జిల్లా కంభం మండలంలోని పలు పెట్రోల్ మరియు డీజిల్ కొరత వున్నదని వస్తున్నటువంటి  అపోహాల పైన ఈరోజు ఆదివారం నాడు కంభం మండలం తహశీల్దార్  వి. కిరణ్, ఆర్.ఐ  టి. ఆంజనేయులు మరియు వీఆర్వోలు  మండల పరిధిలోని బంకులను  పరిశీలించి ప్రజలకు  పెట్రోల్ మరియు డీజిల్ అందరికి అందుబాటులో వున్నదని ఎవ్వరు కూడా  పెట్రోల్ మరియు డిజిల్ లేదు అనే అపోహాలను నమ్మవద్దు అని ఏఏ బంకు నందు ఎంత పెట్రోల్ మరియు డీజిల్ ఉన్నదో వాటి వివరాలను తెలిపారు.                                                   కందులాపురం తర్లుపాడు రోడ్డులో బంకు నందు డీజిల్ 1000 లీటర్లు, పెట్రోల్ 2100 లీటర్లు,కాగితాల గూడెం బేస్తవారిపేట  రోడ్డు  బంకు నందు డిజిల్ 400 ల లీటర్లు, పెట్రోల్ 200 ల లీటర్లు,                                                        స్టేట్ బ్యాంకు బంకు నందు డీజిల్ 200 ల లీటర్లు, పెట్రోల్ 3000 ల లీటర్లు, తురిమెళ్ళ                                                                            గ్రామం నందు బంకులో డిజిల్ 10854 లీటర్లు,పెట్రోల్ 7500 ల లీటర్లు స్టాక్ ఉన్నదని                                                                      కావున కంభం మండలలోని ప్రజలు పెట్రోల్ మరియు డీజిల్ నకు ఎటువంటి కొరత లేదని ఆందోళన పడవలసిన అవసరం లేదని తహశీల్దార్ వి.కిరణ్  తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.