BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

కంభం మండలం పరిధిలోని పెట్రోల్ బంకులను పరిశీలించిన తహశీల్దార్

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
26 Apr, 2026 - 11:35 PM
50 వీక్షణలు

కంభం మండలం పరిధిలోని పెట్రోల్ బంకులను పరిశీలించిన తహశీల్దార్                                                మార్కాపురం జిల్లా కంభం మండలంలోని పలు పెట్రోల్ మరియు డీజిల్ కొరత వున్నదని వస్తున్నటువంటి  అపోహాల పైన ఈరోజు ఆదివారం నాడు కంభం మండలం తహశీల్దార్  వి. కిరణ్, ఆర్.ఐ  టి. ఆంజనేయులు మరియు వీఆర్వోలు  మండల పరిధిలోని బంకులను  పరిశీలించి ప్రజలకు  పెట్రోల్ మరియు డీజిల్ అందరికి అందుబాటులో వున్నదని ఎవ్వరు కూడా  పెట్రోల్ మరియు డిజిల్ లేదు అనే అపోహాలను నమ్మవద్దు అని ఏఏ బంకు నందు ఎంత పెట్రోల్ మరియు డీజిల్ ఉన్నదో వాటి వివరాలను తెలిపారు.                                                   కందులాపురం తర్లుపాడు రోడ్డులో బంకు నందు డీజిల్ 1000 లీటర్లు, పెట్రోల్ 2100 లీటర్లు,కాగితాల గూడెం బేస్తవారిపేట  రోడ్డు  బంకు నందు డిజిల్ 400 ల లీటర్లు, పెట్రోల్ 200 ల లీటర్లు,                                                        స్టేట్ బ్యాంకు బంకు నందు డీజిల్ 200 ల లీటర్లు, పెట్రోల్ 3000 ల లీటర్లు, తురిమెళ్ళ                                                                            గ్రామం నందు బంకులో డిజిల్ 10854 లీటర్లు,పెట్రోల్ 7500 ల లీటర్లు స్టాక్ ఉన్నదని                                                                      కావున కంభం మండలలోని ప్రజలు పెట్రోల్ మరియు డీజిల్ నకు ఎటువంటి కొరత లేదని ఆందోళన పడవలసిన అవసరం లేదని తహశీల్దార్ వి.కిరణ్  తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.