BREAKING
కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు..
Date of Publish : 18 April 2026, 09:55 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కొలుసు పార్థసారథి పుట్టినరోజు సందర్భంగా విద్యార్థుల కోసం ప్రత్యేక సేవలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Apr, 2026 - 09:55 PM
245 వీక్షణలు

కొలుసు పార్థసారథి పుట్టినరోజు సందర్భంగా విద్యార్థుల కోసం ప్రత్యేక సేవలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో సమాచార శాఖామంత్రి కొలుసు పార్థసారథి జన్మదినం సందర్భంగా కోనేరు రంగారావు కాలనీలోని చదువుకునే విద్యార్థుల కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కనీసవేతన సలహా మండలి మాజీ సభ్యుడు మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చాగంటి నరసింహారావు తన స్వంత నిధులతో వారికి కాలవసిన వాలీబాలలు మరియు ఇంటర్నెట్ అందించడమే కాక, ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ మాజీ అధ్యక్షుడు యర్రా హేమంతకుమార్ కూడా పాల్గొన్నారు.

సంక్షిప్త వివరణ: పోలవరం గ్రామంలో విద్యార్థుల కోరికను తీరుస్తూ, ఎపిరాష్ట్ర కనీసవేతన సలహా మండలి మాజీ సభ్యుడు చాగంటి నరసింహారావు స్వంత నిధులతో వాలీబాల్లు, నెట్ అందించారు.