www.ntodaynews.com
కొలుసు పార్థసారథి పుట్టినరోజు సందర్భంగా విద్యార్థుల కోసం ప్రత్యేక సేవలు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
కొలుసు పార్థసారథి పుట్టినరోజు సందర్భంగా విద్యార్థుల కోసం ప్రత్యేక సేవలు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో సమాచార శాఖామంత్రి కొలుసు పార్థసారథి జన్మదినం సందర్భంగా కోనేరు రంగారావు కాలనీలోని చదువుకునే విద్యార్థుల కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కనీసవేతన సలహా మండలి మాజీ సభ్యుడు మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చాగంటి నరసింహారావు తన స్వంత నిధులతో వారికి కాలవసిన వాలీబాలలు మరియు ఇంటర్నెట్ అందించడమే కాక, ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ మాజీ అధ్యక్షుడు యర్రా హేమంతకుమార్ కూడా పాల్గొన్నారు.
సంక్షిప్త వివరణ: పోలవరం గ్రామంలో విద్యార్థుల కోరికను తీరుస్తూ, ఎపిరాష్ట్ర కనీసవేతన సలహా మండలి మాజీ సభ్యుడు చాగంటి నరసింహారావు స్వంత నిధులతో వాలీబాల్లు, నెట్ అందించారు.