BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

కొండగట్టులో మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
31 Mar, 2026 - 08:55 PM
100 వీక్షణలు

కొండగట్టులో మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు

​మల్యాల (జగిత్యాల):

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 1 నుండి 3వ తేదీ వరకు ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. స్వామి వారి చిన్న జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

​ఈ మూడు రోజుల పాటు వేల సంఖ్యలో దీక్షా స్వాములు మాల విరమణ చేయడానికి వచ్చే అవకాశం ఉండటంతో, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్జిత సేవలను రద్దు చేశారు. కేవలం కేశఖండన, మాల విరమణ మరియు ప్రత్యేక దర్శనం సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. తిరిగి ఏప్రిల్ 4వ తేదీ నుండి ఆర్జిత సేవలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. భక్తులు, దీక్షా స్వాములు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.