BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

కొండగట్టులో మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
31 Mar, 2026 - 08:55 PM
127 వీక్షణలు

కొండగట్టులో మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు

​మల్యాల (జగిత్యాల):

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 1 నుండి 3వ తేదీ వరకు ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. స్వామి వారి చిన్న జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

​ఈ మూడు రోజుల పాటు వేల సంఖ్యలో దీక్షా స్వాములు మాల విరమణ చేయడానికి వచ్చే అవకాశం ఉండటంతో, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్జిత సేవలను రద్దు చేశారు. కేవలం కేశఖండన, మాల విరమణ మరియు ప్రత్యేక దర్శనం సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. తిరిగి ఏప్రిల్ 4వ తేదీ నుండి ఆర్జిత సేవలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. భక్తులు, దీక్షా స్వాములు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.