BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
05 Jun, 2026 - 09:06 PM
12 వీక్షణలు

కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం: విత్తన బంతుల విసర్జన

ఎడ్లపాడు మండలం కొండవీడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కొండవీడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీ పురుషోత్తం రాజు ఆధ్వర్యంలో, ABO శ్రీ కె. వెంకటేశ్వరరావు సహకారంతో ఫిరంగిపురం గ్రీన్ వారియర్స్ సభ్యులు ఘనంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా హౌస్ గణేష్ కొండలు, కొండవీడు ఘాట్ రోడ్ పరిసర ప్రాంతాలలో నారింజ, చింత, వెలగ, సీతాఫలం, వేప వంటి ఆరు రకాలకు చెందిన సుమారు 650 విత్తన బంతులను ప్రకృతి ప్రేమికులు, సందర్శకులతో కలిసి చల్లారు.ఈ సందర్భంగా గ్రీన్ వారియర్స్ సభ్యులు శౌరి ఫ్రాన్సిస్ మాస్టర్ అందరితో పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అధికారులు మరియు సభ్యులు శ్రీనివాస్ కార్తీక్, డా. జున్ను సర్ తదితరులు మాట్లాడుతూ రాబోయే తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించడం, వృక్ష సంపదను పెంచడం ప్రతి పౌరుడి బాధ్యతని, యువత ప్రకృతి సంరక్షణలో ముందుండాలని పిలుపునిచ్చారు. 'పచ్చదనం పెంచుదాం – భూమిని కాపాడుదాం' అనే నినాదాలతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం: విత్తన బంతుల విసర్జన

ఎడ్లపాడు మండలం కొండవీడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కొండవీడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీ పురుషోత్తం రాజు ఆధ్వర్యంలో, ABO శ్రీ కె. వెంకటేశ్వరరావు సహకారంతో ఫిరంగిపురం గ్రీన్ వారియర్స్ సభ్యులు ఘనంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా హౌస్ గణేష్ కొండలు, కొండవీడు ఘాట్ రోడ్ పరిసర ప్రాంతాలలో నారింజ, చింత, వెలగ, సీతాఫలం, వేప వంటి ఆరు రకాలకు చెందిన సుమారు 650 విత్తన బంతులను ప్రకృతి ప్రేమికులు, సందర్శకులతో కలిసి చల్లారు.ఈ సందర్భంగా గ్రీన్ వారియర్స్ సభ్యులు శౌరి ఫ్రాన్సిస్ మాస్టర్ అందరితో పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అధికారులు మరియు సభ్యులు శ్రీనివాస్ కార్తీక్, డా. జున్ను సర్ తదితరులు మాట్లాడుతూ రాబోయే తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించడం, వృక్ష సంపదను పెంచడం ప్రతి పౌరుడి బాధ్యతని, యువత ప్రకృతి సంరక్షణలో ముందుండాలని పిలుపునిచ్చారు. 'పచ్చదనం పెంచుదాం – భూమిని కాపాడుదాం' అనే నినాదాలతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.