BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

కో ఆప్షన్ సభ్యురాలుగా ఎన్నికైన పాటి అరుణదేవి మాధవరెడ్డికి ఘన సన్మానం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
25 May, 2026 - 09:51 PM
145 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో సోమవారం జరిగిన కో ఆప్షన్ నెంబర్ల ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నికైన పాటి అరుణా దేవి మాధవ రెడ్డికి విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోపం సభ్యురాలిగా ఎన్నికైన అరుణ మాధవరెడ్డికి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ కో ఆప్షన్ సభ్యురాలిగా ఎన్నికైన పాటి అరుణా దేవి మాధవ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు. కో ఆప్షన్ సభ్యురాలు ఎన్నికై చిట్యాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేయాలని కోరుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిడిదొడ్డి ఆంజనేయులు, బిక్కంటి నరేష్ మరియు యూత్ సభ్యులు పాల్గొన్నారు..