BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

కో ఆప్షన్ సభ్యురాలుగా ఎన్నికైన పాటి అరుణదేవి మాధవరెడ్డికి ఘన సన్మానం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
25 May, 2026 - 09:51 PM
204 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో సోమవారం జరిగిన కో ఆప్షన్ నెంబర్ల ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నికైన పాటి అరుణా దేవి మాధవ రెడ్డికి విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోపం సభ్యురాలిగా ఎన్నికైన అరుణ మాధవరెడ్డికి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ కో ఆప్షన్ సభ్యురాలిగా ఎన్నికైన పాటి అరుణా దేవి మాధవ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు. కో ఆప్షన్ సభ్యురాలు ఎన్నికై చిట్యాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేయాలని కోరుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిడిదొడ్డి ఆంజనేయులు, బిక్కంటి నరేష్ మరియు యూత్ సభ్యులు పాల్గొన్నారు..