BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

కోడూరు పాఠశాలలో విద్యార్థులకు దస్తూరిపై ప్రత్యేక శిక్షణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Aug, 2026 - 03:22 PM
35 వీక్షణలు

కోడూరు పాఠశాలలో విద్యార్థులకు దస్తూరిపై ప్రత్యేక శిక్షణ

విద్యార్థుల్లో చక్కటి చేతిరాతను పెంపొందించే లక్ష్యంతో ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం కోడూరు మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో దస్తూరిపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వరుసగా రెండో ఏడాది ఉచితంగా ఈ శిక్షణ అందిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం. రాం ప్రదీప్ శనివారం తెలిపారు.

చేతిరాత నిపుణులు యం. మధు విద్యార్థులకు దస్తూరిపై మెళకువలను నేర్పిస్తున్నారని పేర్కొన్నారు. అక్షరాల ఆకృతి, స్పష్టత, వేగంగా రాయడం వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. పాఠశాలకు చెందిన 84 మంది విద్యార్థులు ఈ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుంటున్నారని ప్రధానోపాధ్యాయులు వెల్లడించారు. విద్యార్థుల చదువులో దస్తూరి కూడా కీలక పాత్ర పోషిస్తుందని, ఇలాంటి కార్యక్రమాలు వారికి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.