www.ntodaynews.com
కూటమి ప్రభుత్వం బిజెపి నాయకులు అన్నదానం
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
కూటమి ప్రభుత్వం బిజెపి నాయకులు అన్నదానం
పట్టణ బిజెపి అధ్యక్షులు పులియాడారు ఆయన మాట్లాడుతూ అత్యధిక రోజులు పాలించిన ఏకైక నాయకుడు మన నరేంద్ర మోడీ గారు ప్రపంచ చాలా దేశాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటే మనదేశంలో మాత్రం ప్రశాంతంగా సాగిస్తున్నామని ఆయన కొనియాడారు తర్వాత అన్నదాన వితరణ చేశారు పుంగనూరు టౌన్ అధ్యక్షులు జగదీష్ రాజు ప్రధాన కార్యదర్శి నాగరాజా పుంగనూరు సీనియర్ నాయకులు నాన్ బాల్ కుమార్ సీనియర్ నాయకులు నరసింహులు మటన్ బాబు TVS ప్రసాద్ టౌన్ ఉపాధ్యక్షులు అమర్నాథ్ యాదవ్ బిజెపి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.