BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

కుప్పం మండలంలో శ్రీ కోడెల్లారాయస్వామి నూతన దేవస్థానంలో మహాకుంభాభిషేకం

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
23 Mar, 2026 - 06:32 PM
109 వీక్షణలు

కుప్పం మండలంలో శ్రీ కోడెల్లారాయస్వామి నూతన దేవస్థానంలో మహాకుంభాభిషేకం

కుప్పం మండల పరిధిలోని జరుగు, గుడ్లనాయనిపల్లి, పోరకుంట్లపల్లి, యానామానాశనపల్లి, చల్లర్లపల్లి గ్రామాల్లో భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తున్న శ్రీ కోడెల్లారాయస్వామి నూతన దేవస్థానంలో సోమవారం (23.04.2026) మహాకుంభాభిషేక కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లు దేవాలయ కమిటీ మరియు ధర్మకర్తలు తెలిపారు.

ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు పాల్గొననున్న ఈ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మహాకుంభాభిషేకం సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు