BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

కుప్పం మండలంలో శ్రీ కోడెల్లారాయస్వామి నూతన దేవస్థానంలో మహాకుంభాభిషేకం

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
23 Mar, 2026 - 06:32 PM
134 వీక్షణలు

కుప్పం మండలంలో శ్రీ కోడెల్లారాయస్వామి నూతన దేవస్థానంలో మహాకుంభాభిషేకం

కుప్పం మండల పరిధిలోని జరుగు, గుడ్లనాయనిపల్లి, పోరకుంట్లపల్లి, యానామానాశనపల్లి, చల్లర్లపల్లి గ్రామాల్లో భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తున్న శ్రీ కోడెల్లారాయస్వామి నూతన దేవస్థానంలో సోమవారం (23.04.2026) మహాకుంభాభిషేక కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లు దేవాలయ కమిటీ మరియు ధర్మకర్తలు తెలిపారు.

ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు పాల్గొననున్న ఈ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మహాకుంభాభిషేకం సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు