BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 23 March 2026, 06:32 pm
Posted by : M. రాజశేఖర్

కుప్పం మండలంలో శ్రీ కోడెల్లారాయస్వామి నూతన దేవస్థానంలో మహాకుంభాభిషేకం

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
23 Mar, 2026 - 06:32 PM
213 వీక్షణలు

కుప్పం మండలంలో శ్రీ కోడెల్లారాయస్వామి నూతన దేవస్థానంలో మహాకుంభాభిషేకం

కుప్పం మండల పరిధిలోని జరుగు, గుడ్లనాయనిపల్లి, పోరకుంట్లపల్లి, యానామానాశనపల్లి, చల్లర్లపల్లి గ్రామాల్లో భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తున్న శ్రీ కోడెల్లారాయస్వామి నూతన దేవస్థానంలో సోమవారం (23.04.2026) మహాకుంభాభిషేక కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లు దేవాలయ కమిటీ మరియు ధర్మకర్తలు తెలిపారు.

ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు పాల్గొననున్న ఈ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మహాకుంభాభిషేకం సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు