BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

​క్యాతన్‌పల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్-సీపీఐ కూటమి కైవసం

తెలంగాణ
/ మంచిర్యాల / క్యాతనపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
04 Apr, 2026 - 01:23 PM
181 వీక్షణలు

​క్యాతన్‌పల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్-సీపీఐ కూటమి కైవసం

మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో శనివారం నిర్వహించిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి చెక్ పెడుతూ బీఆర్ఎస్, సీపీఐ కూటమి ఘనవిజయం సాధించింది. గతంలో మంత్రి వివేక్ మరియు కాంగ్రెస్ నేతల జోక్యం వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ ఎన్నికల ప్రక్రియ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యూహాత్మక చొరవతో ముగియగా, మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గోడిశెల సంధ్యారాణి, వైస్ చైర్‌పర్సన్‌గా సీపీఐ కౌన్సిలర్ మిట్టపల్లి సరిత ఎన్నికయ్యారు. మొత్తం 22 వార్డులకు గాను బీఆర్ఎస్ 10, సీపీఐ 4 వార్డుల్లో విజయం సాధించి స్పష్టమైన బలంతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోగా, కాంగ్రెస్ అభ్యర్థులు కేవలం 7 స్థానాలకే పరిమితమయ్యారు. దీంతో క్యాతన్‌పల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరింది