BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

​క్యాతన్‌పల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్-సీపీఐ కూటమి కైవసం

తెలంగాణ
/ మంచిర్యాల / క్యాతనపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
04 Apr, 2026 - 01:23 PM
134 వీక్షణలు

​క్యాతన్‌పల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్-సీపీఐ కూటమి కైవసం

మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో శనివారం నిర్వహించిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి చెక్ పెడుతూ బీఆర్ఎస్, సీపీఐ కూటమి ఘనవిజయం సాధించింది. గతంలో మంత్రి వివేక్ మరియు కాంగ్రెస్ నేతల జోక్యం వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ ఎన్నికల ప్రక్రియ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యూహాత్మక చొరవతో ముగియగా, మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గోడిశెల సంధ్యారాణి, వైస్ చైర్‌పర్సన్‌గా సీపీఐ కౌన్సిలర్ మిట్టపల్లి సరిత ఎన్నికయ్యారు. మొత్తం 22 వార్డులకు గాను బీఆర్ఎస్ 10, సీపీఐ 4 వార్డుల్లో విజయం సాధించి స్పష్టమైన బలంతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోగా, కాంగ్రెస్ అభ్యర్థులు కేవలం 7 స్థానాలకే పరిమితమయ్యారు. దీంతో క్యాతన్‌పల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరింది