BREAKING
అనధికారిక పోలీస్ సైరన్‌తో ప్రయాణం.. అమలాపురంలో కారు స్వాధీనం, జరిమానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట పర్యటన ఏపీకి వర్ష సూచన.. 5 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు చిలకలూరిపేటలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సిరిపురంలో మెయిన్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలి.. ఎమ్మెల్యే వేముల వీరేశంకు వినతిపత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లి, నవజాత శిశువు మృతి అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఎన్‌సీఎస్‌సీ నోటీసులు Telegram Ban: టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. జనాలు ఎక్కువగా సెర్చ్ చేస్తోంది దీని కోసమేనట! బలకవారిపల్లిలో కోదండరాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దు అనధికారిక పోలీస్ సైరన్‌తో ప్రయాణం.. అమలాపురంలో కారు స్వాధీనం, జరిమానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట పర్యటన ఏపీకి వర్ష సూచన.. 5 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు చిలకలూరిపేటలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సిరిపురంలో మెయిన్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలి.. ఎమ్మెల్యే వేముల వీరేశంకు వినతిపత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లి, నవజాత శిశువు మృతి అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఎన్‌సీఎస్‌సీ నోటీసులు Telegram Ban: టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. జనాలు ఎక్కువగా సెర్చ్ చేస్తోంది దీని కోసమేనట! బలకవారిపల్లిలో కోదండరాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దు
www.ntodaynews.com

లింగపాలెం గ్రామంలో రహదారి ఆక్రమణల తొలగింపు కార్యక్రమం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jun, 2026 - 06:12 PM
24 వీక్షణలు

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం గ్రామంలో ప్రధాన రహదారి ఇరువైపులా ఉన్న ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు ప్రారంభించారు. రోడ్డు సెంటర్ నుండి సుమారు 25 అడుగుల పరిధిలో ఉన్న ఆక్రమణలను తొలగిస్తూ, భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఈ కార్యక్రమాన్ని పంచాయతీ కార్యదర్శి, రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. గ్రామస్తుల సహకారంతో ఈ పనులు కొనసాగుతున్నాయి.

రోడ్లు మరియు భవనాల శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ సుందర్ రావు మాట్లాడుతూ, ప్రధాన రహదారులు ఆక్రమణలకు గురికాకుండా ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఆక్రమణలపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ధర్మాజీగూడెం ఎస్‌ఐ వెంకన్న బాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.