BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

లింగపాలెం గ్రామంలో రహదారి ఆక్రమణల తొలగింపు కార్యక్రమం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jun, 2026 - 06:12 PM
55 వీక్షణలు

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం గ్రామంలో ప్రధాన రహదారి ఇరువైపులా ఉన్న ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు ప్రారంభించారు. రోడ్డు సెంటర్ నుండి సుమారు 25 అడుగుల పరిధిలో ఉన్న ఆక్రమణలను తొలగిస్తూ, భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఈ కార్యక్రమాన్ని పంచాయతీ కార్యదర్శి, రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. గ్రామస్తుల సహకారంతో ఈ పనులు కొనసాగుతున్నాయి.

రోడ్లు మరియు భవనాల శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ సుందర్ రావు మాట్లాడుతూ, ప్రధాన రహదారులు ఆక్రమణలకు గురికాకుండా ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఆక్రమణలపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ధర్మాజీగూడెం ఎస్‌ఐ వెంకన్న బాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.