BREAKING
దేవరపల్లిలో వై యస్ జగన్ పొగాకు రైతుల పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పల్నాడు జిల్లా కారంపూడి ఎస్సై వాసు సస్పెండ్... వెంకట్రావుపేట అంగన్‌వాడీ కేంద్రాల సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌కు వినతిపత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం: ఎన్నికల కమిషన్ వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ నలిమేల రాజు ఆధ్వర్యంలో గ్రామ సభ పల్నాడులో టెట్ కు పక్కా ఏర్పాట్లు: జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ తక్కెళ్ళపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ ManaMitraలో అందుబాటులోకి SADAREM. ప్రస్తుతం క్రింది సేవలు లైవ్‌లో ఉన్నాయి దేవరపల్లిలో వై యస్ జగన్ పొగాకు రైతుల పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పల్నాడు జిల్లా కారంపూడి ఎస్సై వాసు సస్పెండ్... వెంకట్రావుపేట అంగన్‌వాడీ కేంద్రాల సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌కు వినతిపత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం: ఎన్నికల కమిషన్ వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ నలిమేల రాజు ఆధ్వర్యంలో గ్రామ సభ పల్నాడులో టెట్ కు పక్కా ఏర్పాట్లు: జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ తక్కెళ్ళపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ ManaMitraలో అందుబాటులోకి SADAREM. ప్రస్తుతం క్రింది సేవలు లైవ్‌లో ఉన్నాయి
www.ntodaynews.com

లక్కారం వద్ద పశువుల అక్రమ రవాణా భగ్నం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / చౌటుప్పల్
06 Aug, 2026 - 07:15 AM
37 వీక్షణలు

​లక్కారం వద్ద పశువుల అక్రమ రవాణా భగ్నం

బజరంగ్ దళ్ ​కార్యకర్తల సహకారంతో వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు

​ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్‌లోని బహదూర్‌పూర్‌కు అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనాన్ని చౌటుప్పల్ మండలం లక్కారం సమీపంలో బజరంగ్‌దళ్ కార్యకర్తలు బుధవారం రాత్రి అడ్డుకున్నారు. వాహనంలో 21 కోడెలు (నందిమహారాజులు), 8 ఆవులు ఉన్నట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ​సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని తనిఖీ చేశారు. అనంతరం పశువులను సురక్షిత ప్రాంతానికి (గోశాలకు) తరలించి, రవాణా చేస్తున్న వారిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ​ఈ సందర్భంగా బజరంగ్‌దళ్ జిల్లా కో–కన్వీనర్ గోగు రవి మాట్లాడుతూ గోవులను, పశువులను చట్టవిరుద్ధంగా తరలించే ముఠాలపై పోలీసులు, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సరిహద్దుల నుండి అక్రమ రవాణా జరగకుండా అధికారులు నిరంతరం నిఘా ఉంచాలని, రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.