BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

​కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
26 May, 2026 - 06:25 PM
32 వీక్షణలు

​లక్సెట్టిపేట: కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

​లక్సెట్టిపేట: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్. లక్సెట్టిపేట మున్సిపాలిటీలోని ఇటిక్యాల వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక తహశీల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నర్సయ్యతో కలిసి ఆయన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు అధైర్య పడవద్దని, ప్రతి ధాన్యం గింజలు కొనుగోలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఉన్నారు.