BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

లోకేష్‌ను కలిసిన సొంగా రోషన్ కుమార్… చింతలపూడిలో జోష్ పెంపు!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Apr, 2026 - 05:12 PM
37 వీక్షణలు

లోకేష్‌ను కలిసిన సొంగా రోషన్ కుమార్… చింతలపూడిలో జోష్ పెంపు!


తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యుడు సొంగా రోషన్ కుమార్ పాల్గొని పార్టీ కార్యక్రమాలకు తన మద్దతును తెలియజేశారు.

ఈ సందర్భంగా యువనేత, దూరదృష్టి కలిగిన నాయకుడు నారా లోకేష్ను మర్యాదపూర్వకంగా కలసి, నియోజకవర్గ అభివృద్ధి, ప్రజాసేవ కార్యక్రమాలపై చర్చించారు. పార్టీ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని సొంగా కుమార్ తెలిపారు.

ఈ కలయికతో చింతలపూడి రాజకీయ వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొని, కార్యకర్తల్లో మరింత ఉత్సాహం పెరిగింది.