BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

అజ్మీర్ దర్గా లో చద్దార్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన పుంగనూరు మైనారిటీ నాయకులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
29 Mar, 2026 - 04:01 PM
27 వీక్షణలు

అజ్మీర్ దర్గా లో చద్దార్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పుంగనూరు మైనారిటీ నాయకులు 

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ఎంపీ. మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథ రెడ్డి ల కుటుంబం తరపున అజ్మీర్ దర్గా లో చద్దార్ సమర్పించి ప్రత్యేక ప్రార్థలు నిర్వహించిన పుంగనూరు మైనారిటీ నాయకులు రజి అహ్మద్, మస్తాన్, ఫకృద్దీన్, ఖాదర్ బాషా ...

రానున్న 2029 ఎన్నికల్లో వై ఎస్సార్ సిపి పార్టీ పుంగనూరు నియోజకవర్గం లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి,మిథున్ రెడ్డి లు అత్యంత మెజారిటీ సాధించాలని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలని,పెద్దిరెడ్డి కుటుంబం చేస్తున్న అభివృద్ధిలో ప్రజలు సంతోషం గా ఉండాలని, నిరంతరం ప్రజా సేవలో నిమగ్నమైన పెద్దాయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కాజా గారిబున్ నావజ్ కి దువ్వాకు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.