BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

అజ్మీర్ దర్గా లో చద్దార్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన పుంగనూరు మైనారిటీ నాయకులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
29 Mar, 2026 - 04:01 PM
99 వీక్షణలు

అజ్మీర్ దర్గా లో చద్దార్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పుంగనూరు మైనారిటీ నాయకులు 

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ఎంపీ. మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథ రెడ్డి ల కుటుంబం తరపున అజ్మీర్ దర్గా లో చద్దార్ సమర్పించి ప్రత్యేక ప్రార్థలు నిర్వహించిన పుంగనూరు మైనారిటీ నాయకులు రజి అహ్మద్, మస్తాన్, ఫకృద్దీన్, ఖాదర్ బాషా ...

రానున్న 2029 ఎన్నికల్లో వై ఎస్సార్ సిపి పార్టీ పుంగనూరు నియోజకవర్గం లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి,మిథున్ రెడ్డి లు అత్యంత మెజారిటీ సాధించాలని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలని,పెద్దిరెడ్డి కుటుంబం చేస్తున్న అభివృద్ధిలో ప్రజలు సంతోషం గా ఉండాలని, నిరంతరం ప్రజా సేవలో నిమగ్నమైన పెద్దాయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కాజా గారిబున్ నావజ్ కి దువ్వాకు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.