BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

అజ్మీర్ దర్గా లో చద్దార్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన పుంగనూరు మైనారిటీ నాయకులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
29 Mar, 2026 - 04:01 PM
28 వీక్షణలు

అజ్మీర్ దర్గా లో చద్దార్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పుంగనూరు మైనారిటీ నాయకులు 

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ఎంపీ. మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథ రెడ్డి ల కుటుంబం తరపున అజ్మీర్ దర్గా లో చద్దార్ సమర్పించి ప్రత్యేక ప్రార్థలు నిర్వహించిన పుంగనూరు మైనారిటీ నాయకులు రజి అహ్మద్, మస్తాన్, ఫకృద్దీన్, ఖాదర్ బాషా ...

రానున్న 2029 ఎన్నికల్లో వై ఎస్సార్ సిపి పార్టీ పుంగనూరు నియోజకవర్గం లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి,మిథున్ రెడ్డి లు అత్యంత మెజారిటీ సాధించాలని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలని,పెద్దిరెడ్డి కుటుంబం చేస్తున్న అభివృద్ధిలో ప్రజలు సంతోషం గా ఉండాలని, నిరంతరం ప్రజా సేవలో నిమగ్నమైన పెద్దాయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కాజా గారిబున్ నావజ్ కి దువ్వాకు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.