BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

మాట నిలబెట్టుకున్న వార్డు కౌన్సిలర్ సత్యనారాయణ

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
27 Aug, 2026 - 01:50 PM
46 వీక్షణలు

మాట నిలబెట్టుకున్న వార్డు కౌన్సిలర్ సత్యనారాయణ

తన ఊరి పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1,000 సొంతంగా ఖర్చు చేస్తానని ఇచ్చిన మాటను 6వ వార్డు కౌన్సిలర్ జెరిపోతుల సత్యనారాయణ నిలబెట్టుకున్నారు. గురువారం పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు ఒక జత షూస్, రెండు జతల సాక్స్‌లను ఆయన స్వయంగా అందజేశారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి తన వంతు సహాయం అందించడం పట్ల పలువురు అభినందించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంతో కౌన్సిలర్ సత్యనారాయణపై విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి, వారి అవసరాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని ఈ సందర్భంగా సత్యనారాయణ తెలిపారు.