BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

మే 1న గిరిప్రదక్షిణ మహోత్సవం… భక్తులకు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 10:36 PM
48 వీక్షణలు

మే 1న గిరిప్రదక్షిణ మహోత్సవం… భక్తులకు ఆహ్వానం

దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన సింగరాయకొండలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో మే 1వ తేదీ (శుక్రవారం) ఉదయం 7:00 గంటలకు గిరిప్రదక్షిణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నిబోయిన శ్రీనివాసులు, ఈఓ కృష్ణవేణి సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.

పవిత్రమైన ఈ గిరిప్రదక్షిణలో పాల్గొనే భక్తులు స్వామివారి అనుగ్రహం పొందే అపూర్వ అవకాశం లభిస్తుందని తెలిపారు. ఉదయం వేళలో ప్రారంభమయ్యే ఈ మహోత్సవంలో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించాలని సూచించారు.

మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై సహకరించాలని దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేశారు. గిరిప్రదక్షిణ మార్గంలో భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు.