BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

మే 1న గిరిప్రదక్షిణ మహోత్సవం… భక్తులకు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 10:36 PM
24 వీక్షణలు

మే 1న గిరిప్రదక్షిణ మహోత్సవం… భక్తులకు ఆహ్వానం

దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన సింగరాయకొండలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో మే 1వ తేదీ (శుక్రవారం) ఉదయం 7:00 గంటలకు గిరిప్రదక్షిణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నిబోయిన శ్రీనివాసులు, ఈఓ కృష్ణవేణి సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.

పవిత్రమైన ఈ గిరిప్రదక్షిణలో పాల్గొనే భక్తులు స్వామివారి అనుగ్రహం పొందే అపూర్వ అవకాశం లభిస్తుందని తెలిపారు. ఉదయం వేళలో ప్రారంభమయ్యే ఈ మహోత్సవంలో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించాలని సూచించారు.

మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై సహకరించాలని దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేశారు. గిరిప్రదక్షిణ మార్గంలో భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు.