BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

మే 1న గిరిప్రదక్షిణ మహోత్సవం… భక్తులకు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 10:36 PM
7 వీక్షణలు

మే 1న గిరిప్రదక్షిణ మహోత్సవం… భక్తులకు ఆహ్వానం

దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన సింగరాయకొండలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో మే 1వ తేదీ (శుక్రవారం) ఉదయం 7:00 గంటలకు గిరిప్రదక్షిణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నిబోయిన శ్రీనివాసులు, ఈఓ కృష్ణవేణి సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.

పవిత్రమైన ఈ గిరిప్రదక్షిణలో పాల్గొనే భక్తులు స్వామివారి అనుగ్రహం పొందే అపూర్వ అవకాశం లభిస్తుందని తెలిపారు. ఉదయం వేళలో ప్రారంభమయ్యే ఈ మహోత్సవంలో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించాలని సూచించారు.

మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై సహకరించాలని దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేశారు. గిరిప్రదక్షిణ మార్గంలో భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు.