BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

మైలవరంలో మేడే సందడి.. పింఛన్ల పంపిణీతో ప్రజల మధ్యకు ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 07:13 PM
42 వీక్షణలు

మైలవరంలో మేడే సందడి.. పింఛన్ల పంపిణీతో ప్రజల మధ్యకు ఎమ్మెల్యే

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో మే డే సందర్భంగా శుక్రవారం పలు కీలక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా శాసనసభ్యుడు వసంత వెంకట కృష్ణప్రసాదు ప్రజలతో నేరుగా మమేకమవుతూ పింఛన్ల పంపిణీతో పాటు కార్మికుల పండుగలో పాల్గొననున్నారు. ఉదయం 7:30 గంటలకు ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారులకు అందజేస్తారు. అనంతరం ఉదయం 8 గంటలకు ఇబ్రహీంపట్నం ఏ కాలనీలో టీఎన్టియుసి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మేడే వేడుకల్లో పాల్గొని కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందనే సందేశాన్ని ఈ కార్యక్రమాల ద్వారా అందించనున్నారు. కూటమి కుటుంబ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే మీడియా ప్రతినిధులు హాజరై కార్యక్రమాలను విస్తృతంగా ప్రజలకు చేరవేయాలని కోరారు.