BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

మైలవరంలో మేడే సందడి.. పింఛన్ల పంపిణీతో ప్రజల మధ్యకు ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 07:13 PM
16 వీక్షణలు

మైలవరంలో మేడే సందడి.. పింఛన్ల పంపిణీతో ప్రజల మధ్యకు ఎమ్మెల్యే

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో మే డే సందర్భంగా శుక్రవారం పలు కీలక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా శాసనసభ్యుడు వసంత వెంకట కృష్ణప్రసాదు ప్రజలతో నేరుగా మమేకమవుతూ పింఛన్ల పంపిణీతో పాటు కార్మికుల పండుగలో పాల్గొననున్నారు. ఉదయం 7:30 గంటలకు ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారులకు అందజేస్తారు. అనంతరం ఉదయం 8 గంటలకు ఇబ్రహీంపట్నం ఏ కాలనీలో టీఎన్టియుసి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మేడే వేడుకల్లో పాల్గొని కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందనే సందేశాన్ని ఈ కార్యక్రమాల ద్వారా అందించనున్నారు. కూటమి కుటుంబ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే మీడియా ప్రతినిధులు హాజరై కార్యక్రమాలను విస్తృతంగా ప్రజలకు చేరవేయాలని కోరారు.