BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

మైలవరంలో మేడే సందడి.. పింఛన్ల పంపిణీతో ప్రజల మధ్యకు ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 07:13 PM
63 వీక్షణలు

మైలవరంలో మేడే సందడి.. పింఛన్ల పంపిణీతో ప్రజల మధ్యకు ఎమ్మెల్యే

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో మే డే సందర్భంగా శుక్రవారం పలు కీలక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా శాసనసభ్యుడు వసంత వెంకట కృష్ణప్రసాదు ప్రజలతో నేరుగా మమేకమవుతూ పింఛన్ల పంపిణీతో పాటు కార్మికుల పండుగలో పాల్గొననున్నారు. ఉదయం 7:30 గంటలకు ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారులకు అందజేస్తారు. అనంతరం ఉదయం 8 గంటలకు ఇబ్రహీంపట్నం ఏ కాలనీలో టీఎన్టియుసి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మేడే వేడుకల్లో పాల్గొని కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందనే సందేశాన్ని ఈ కార్యక్రమాల ద్వారా అందించనున్నారు. కూటమి కుటుంబ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే మీడియా ప్రతినిధులు హాజరై కార్యక్రమాలను విస్తృతంగా ప్రజలకు చేరవేయాలని కోరారు.