BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

మదనపల్లె ఉద్యోగులకు శుభవార్త.. ఇంటి అద్దె భత్యం పెంపు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Aug, 2026 - 03:56 PM
27 వీక్షణలు

మదనపల్లె ఉద్యోగులకు శుభవార్త.. ఇంటి అద్దె భత్యం పెంపు

రాయచోటిలో తగ్గింపు.. జిల్లా కేంద్రం మార్పుతో ప్రభుత్వం కీలక నిర్ణయం

అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పు నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మదనపల్లెలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

మదనపల్లె జిల్లా కేంద్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు ఇంటి అద్దెను 12 శాతం నుంచి 16 శాతానికి పెంచారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి రోనాల్డ్‌ రాస్‌ ఉత్తర్వులు విడుదల చేశారు.

మరోవైపు గతంలో జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిలో నివాసం ఉంటున్న ఉద్యోగుల ఇంటి అద్దె భత్యాన్ని తగ్గించారు. జిల్లా కేంద్రం మార్పు కారణంగానే ఈ మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు.

కొత్త ఉత్తర్వులతో మదనపల్లెలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆర్థికంగా కొంత ఊరట లభించనుంది. జిల్లా పరిపాలనా మార్పులకు అనుగుణంగా ఉద్యోగుల సౌకర్యాల విషయంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.