BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

మహానాడు కు పెద్ద ఎత్తున హాజరైన తెలుగు తమ్ముళ్లు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
27 May, 2026 - 08:24 PM
80 వీక్షణలు

మహానాడు కు పెద్ద ఎత్తున హాజరైన తెలుగు తమ్ముళ్లు..

పుంగనూరు రూరల్ మహానాడు  గ్రాండ్ సక్సెస్...

పసుపు జెండా లతో ముస్తాబు అయిన సభ ప్రాంగణం...

అన్నమయ్య జిల్లా,పుంగనూరు నియోజకవర్గం లో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం ను పుంగనూరు మండలం ఈడిగ పల్లి భీమినేని రెస్టారెంట్ నందు క్లస్టర్ 2 పరిధిలో టిడిపి సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రాజు,మోహన్ నాయుడు మధు రాయల్ మార్పు రమేష్.గంగరాజు,సంజీవ,గంగిరెడ్డి గంగులప్పా ల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వై.మధుసూదన్ నాయుడు ముఖ్య అతిథులుగ ఘనంగా ప్రారంభించడం జరిగింది.మొదటగ స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కార్యక్రమం ను ప్రారంభించారు.ఈ సందర్బంగా కార్యకర్తలు,నాయకులతో కలసి మహానాడు లైవ్ ప్రోగ్రాం ను వీక్షించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.