BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

మహానాడు కు పెద్ద ఎత్తున హాజరైన తెలుగు తమ్ముళ్లు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
27 May, 2026 - 08:24 PM
114 వీక్షణలు

మహానాడు కు పెద్ద ఎత్తున హాజరైన తెలుగు తమ్ముళ్లు..

పుంగనూరు రూరల్ మహానాడు  గ్రాండ్ సక్సెస్...

పసుపు జెండా లతో ముస్తాబు అయిన సభ ప్రాంగణం...

అన్నమయ్య జిల్లా,పుంగనూరు నియోజకవర్గం లో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం ను పుంగనూరు మండలం ఈడిగ పల్లి భీమినేని రెస్టారెంట్ నందు క్లస్టర్ 2 పరిధిలో టిడిపి సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రాజు,మోహన్ నాయుడు మధు రాయల్ మార్పు రమేష్.గంగరాజు,సంజీవ,గంగిరెడ్డి గంగులప్పా ల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వై.మధుసూదన్ నాయుడు ముఖ్య అతిథులుగ ఘనంగా ప్రారంభించడం జరిగింది.మొదటగ స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కార్యక్రమం ను ప్రారంభించారు.ఈ సందర్బంగా కార్యకర్తలు,నాయకులతో కలసి మహానాడు లైవ్ ప్రోగ్రాం ను వీక్షించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.