BREAKING
మే డే శుభాకాంక్షలు..... ​మంచిర్యాలలో ‘దివాకర్ అన్న పెరుగన్నం’ కేంద్రం ప్రారంభం దెందులూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగ.. ఏలూరు లో 104వ మేడే – కార్మిక హక్కుల రక్షణకు ఐక్య ఉద్యమ పిలుపు లక్షల ఫీజులకు చెక్ పెట్టిన గవర్నమెంట్ స్కూల్! విస్సన్నపేటలో మేడే సందడి – ఐక్యంగా భారీ ర్యాలీ నిర్వహించిన HMC వర్కర్స్ యూనియన్ రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి: నడిపెల్లి విజిత్ కుమార్ ఎన్టీఆర్ భరోసాతో అర్హులకు నేరుగా ఆర్థిక ఊతం మినీ బైపాస్ డ్రైనేజ్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన – అభివృద్ధికి మరో అడుగు మంత్రి పార్థసారధి ఆధ్వర్యంలో కారకంపాడులో ఎన్టీఆర్ భరోసా పంపిణీ మే డే శుభాకాంక్షలు..... ​మంచిర్యాలలో ‘దివాకర్ అన్న పెరుగన్నం’ కేంద్రం ప్రారంభం దెందులూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగ.. ఏలూరు లో 104వ మేడే – కార్మిక హక్కుల రక్షణకు ఐక్య ఉద్యమ పిలుపు లక్షల ఫీజులకు చెక్ పెట్టిన గవర్నమెంట్ స్కూల్! విస్సన్నపేటలో మేడే సందడి – ఐక్యంగా భారీ ర్యాలీ నిర్వహించిన HMC వర్కర్స్ యూనియన్ రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి: నడిపెల్లి విజిత్ కుమార్ ఎన్టీఆర్ భరోసాతో అర్హులకు నేరుగా ఆర్థిక ఊతం మినీ బైపాస్ డ్రైనేజ్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన – అభివృద్ధికి మరో అడుగు మంత్రి పార్థసారధి ఆధ్వర్యంలో కారకంపాడులో ఎన్టీఆర్ భరోసా పంపిణీ
www.ntodaynews.com

మినీ బైపాస్ డ్రైనేజ్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన – అభివృద్ధికి మరో అడుగు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 11:49 AM
20 వీక్షణలు

మినీ బైపాస్ డ్రైనేజ్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన – అభివృద్ధికి మరో అడుగు

చింతలపూడి పట్టణంలోని చింతలపూడి–ఏలూరు రోడ్డులో గల మినీ బైపాస్ రోడ్డులో డ్రైనేజ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పట్టణ అభివృద్ధిలో మౌలిక వసతుల విస్తరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. ఈ డ్రైనేజ్ నిర్మాణంతో ప్రాంతంలో నీటి నిల్వ సమస్యలకు చెక్ పడటమే కాకుండా, ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందించాలంటూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.