BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

99 రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేయాలి

తెలంగాణ
/ తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
18 Mar, 2026 - 02:13 PM
31 వీక్షణలు

99 రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేయాలి - అదనపు కలెక్టర్ చంద్రయ్య

మంచిర్యాల, మార్చి 18: మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అధికారులను ఆదేశించారు.

బుధవారం మంచిర్యాల పట్టణంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ఆయన క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తో కలిసి పట్టణంలోని పలు వార్డులలో పర్యటించిన అదనపు కలెక్టర్, పారిశుధ్య పనుల నిర్వహణ తీరును స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలతో ముచ్చటించి, పట్టణంలో జరుగుతున్న శుభ్రత పనులు, చెత్త సేకరణ మరియు ఇతర పౌర సేవలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని, నిర్దేశించిన గడువులోగా లక్ష్యాలను చేరుకోవాలని అధికారులకు సూచించారు