BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

మంచిర్యాల మోడల్ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

ఆంధ్రప్రదేశ్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
29 Apr, 2026 - 07:54 PM
19 వీక్షణలు

మంచిర్యాల మోడల్ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం.. SSC ఫలితాల్లో అద్భుత విజయం!

మంచిర్యాల జిల్లా మోడల్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి (SSC) ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలోనూ తమ సత్తా చాటారు. ఈ పరీక్షల్లో మంతెన సంజన 600 మార్కులకు గాను 586 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలవగా, ముజ్జేటి శ్రీవాని 576 మార్కులు, అంకం శ్రీ సాయి హర్ష 573 మార్కులతో మెరిశారు. పాఠశాల నుండి మొత్తం ఏడుగురు విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించగా, 32 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించి పాఠశాల అకడమిక్ ప్రమాణాలను చాటిచెప్పారు. విద్యార్థుల ఈ విజయపై జిల్లా విద్యాశాఖ అధికారి డి. యాదయ్య హర్షం వ్యక్తం చేస్తూ, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.