BREAKING
జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చిన్నకాపర్తిలో ఉపాధి కూలీలకు ఆరోగ్య కిట్ల పంపిణీ జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చిన్నకాపర్తిలో ఉపాధి కూలీలకు ఆరోగ్య కిట్ల పంపిణీ
www.ntodaynews.com

మంచిర్యాల మోడల్ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

ఆంధ్రప్రదేశ్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
29 Apr, 2026 - 07:54 PM
25 వీక్షణలు

మంచిర్యాల మోడల్ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం.. SSC ఫలితాల్లో అద్భుత విజయం!

మంచిర్యాల జిల్లా మోడల్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి (SSC) ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలోనూ తమ సత్తా చాటారు. ఈ పరీక్షల్లో మంతెన సంజన 600 మార్కులకు గాను 586 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలవగా, ముజ్జేటి శ్రీవాని 576 మార్కులు, అంకం శ్రీ సాయి హర్ష 573 మార్కులతో మెరిశారు. పాఠశాల నుండి మొత్తం ఏడుగురు విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించగా, 32 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించి పాఠశాల అకడమిక్ ప్రమాణాలను చాటిచెప్పారు. విద్యార్థుల ఈ విజయపై జిల్లా విద్యాశాఖ అధికారి డి. యాదయ్య హర్షం వ్యక్తం చేస్తూ, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.