BREAKING
ఎన్టీఆర్ భరోసాతో అర్హులకు నేరుగా ఆర్థిక ఊతం మినీ బైపాస్ డ్రైనేజ్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన – అభివృద్ధికి మరో అడుగు మంత్రి పార్థసారధి ఆధ్వర్యంలో కారకంపాడులో ఎన్టీఆర్ భరోసా పంపిణీ 10వ తరగతి ఫలితాలు సత్తా చాటిన దేవవరం విద్యార్థులు చనుబండలో ఘనంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం చాట్రాయి మండలంలో ఘనంగా మేడే వేడుకలు పెద్ద కాపర్తిలో పేద కుటుంబానికి అండగా సర్పంచ్, దేవస్థాన చైర్మన్ మంచిర్యాలలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలు ఉచిత వేసవి హాకీ శిక్షణా శిబిరం ప్రారంభం అంతర్జాతీయ స్థాయి ఫిష్ పాండ్ మరియు ఆలయాల అభివృద్ధికి భారీ నిధులు ఎన్టీఆర్ భరోసాతో అర్హులకు నేరుగా ఆర్థిక ఊతం మినీ బైపాస్ డ్రైనేజ్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన – అభివృద్ధికి మరో అడుగు మంత్రి పార్థసారధి ఆధ్వర్యంలో కారకంపాడులో ఎన్టీఆర్ భరోసా పంపిణీ 10వ తరగతి ఫలితాలు సత్తా చాటిన దేవవరం విద్యార్థులు చనుబండలో ఘనంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం చాట్రాయి మండలంలో ఘనంగా మేడే వేడుకలు పెద్ద కాపర్తిలో పేద కుటుంబానికి అండగా సర్పంచ్, దేవస్థాన చైర్మన్ మంచిర్యాలలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలు ఉచిత వేసవి హాకీ శిక్షణా శిబిరం ప్రారంభం అంతర్జాతీయ స్థాయి ఫిష్ పాండ్ మరియు ఆలయాల అభివృద్ధికి భారీ నిధులు
www.ntodaynews.com

అంతర్జాతీయ స్థాయి ఫిష్ పాండ్ మరియు ఆలయాల అభివృద్ధికి భారీ నిధులు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
01 May, 2026 - 09:22 AM
23 వీక్షణలు

​​మంచిర్యాల ప్రగతి పథం: అంతర్జాతీయ స్థాయి ఫిష్ పాండ్ మరియు ఆలయాల అభివృద్ధికి భారీ నిధులు

మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని, ఇందులో భాగంగా దేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ స్థాయి ఫిష్ పాండ్ ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద 85.10 ఎకరాల్లో ఏర్పాటు కానుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు వెల్లడించారు. గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఫిష్ పాండ్ ద్వారా 150 మంది మత్స్యకారులకు ఉపాధి లభించడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చేప పిల్లల విత్తన సరఫరా జరుగుతుందని, దీనివల్ల మంచిర్యాలకు జాతీయ గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక రంగంలోనూ గూడెం సత్యనారాయణ స్వామి ఆలయానికి రూ. 70 కోట్లు, విశ్వనాథ ఆలయానికి రూ. 10 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇదే క్రమంలో బీజేపీ ధాన్యం కొనుగోళ్లపై రాజకీయం చేస్తోందని విమర్శిస్తూ, మాజీ ఎమ్మెల్యే మంచిర్యాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో మున్సిపల్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య తదితరులు పాల్గొన్నారు