BREAKING
పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం. పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం.
www.ntodaynews.com

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
19 Jun, 2026 - 07:45 PM
82 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో ప్రతిష్టాత్మక జాతీయ గుర్తింపు లభించింది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ గ్రామ పంచాయతీలలో సమర్థవంతమైన మానవ వనరుల వ్యవస్థ (Human Resource System) రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి కమిటీలో సభ్యునిగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ నియమితులయ్యారు.

దేశవ్యాప్తంగా గ్రామీణ స్థానిక సంస్థల బలోపేతం, సిబ్బంది నిర్వహణలో మెరుగైన విధానాల రూపకల్పన, గ్రామ పంచాయతీల సామర్థ్య వృద్ధి లక్ష్యంగా ఈ కమిటీ పనిచేయనుంది. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం దక్కడం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ సమర్థవంతమైన పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.

పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ జాతీయ స్థాయి కమిటీలో సభ్యునిగా ఎంపిక కావడం పట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సేవలు, పరిపాలనా అనుభవం దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీల అభివృద్ధికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా కృష్ణ తేజకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో ప్రతిష్టాత్మక జాతీయ గుర్తింపు లభించింది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ గ్రామ పంచాయతీలలో సమర్థవంతమైన మానవ వనరుల వ్యవస్థ (Human Resource System) రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి కమిటీలో సభ్యునిగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ నియమితులయ్యారు.

దేశవ్యాప్తంగా గ్రామీణ స్థానిక సంస్థల బలోపేతం, సిబ్బంది నిర్వహణలో మెరుగైన విధానాల రూపకల్పన, గ్రామ పంచాయతీల సామర్థ్య వృద్ధి లక్ష్యంగా ఈ కమిటీ పనిచేయనుంది. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం దక్కడం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ సమర్థవంతమైన పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.

పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ జాతీయ స్థాయి కమిటీలో సభ్యునిగా ఎంపిక కావడం పట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సేవలు, పరిపాలనా అనుభవం దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీల అభివృద్ధికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా కృష్ణ తేజకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.