BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

పెనుగొలను అంగన్వాడి కేంద్రాల్లో యోగాంధ్ర కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jun, 2026 - 01:08 PM
114 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం పెనుగొలను అంగన్వాడి కేంద్రాల్లో శనివారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు, స్థానిక మహిళలు కలిసి వివిధ యోగాసనాలు ప్రదర్శించారు. అలాగే చిన్నారులకు సులభమైన యోగాసనాలు నేర్పించి, వారితో కలిసి సాధన చేయించారు.

వక్తలు మాట్లాడుతూ అన్ని వయసుల వారు క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. చిన్న వయసులోనే యోగా అలవాటు చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలికి పునాది పడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు పీ.వి. సాయి లక్ష్మి, ఎం. స్వరూపరాణి, బి. నాగమణి, కె. లింగమ్మ, డీ. దివ్య, సాయిబాబా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.