BREAKING
స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం
www.ntodaynews.com

చండ్రుపట్ల లో గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు సదా భార్గవి పర్యటన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jun, 2026 - 01:08 PM
27 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో గిరిజన తండా సందర్శన

ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, చండ్రుపట్ల లంబాడీ తండా గ్రామపంచాయతీలో గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు సదా భార్గవి (IAS) పర్యటించారు.

తండాకు చేరుకున్న ఆమెకు గిరిజన మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో ఘన స్వాగతం పలికారు. స్థానిక సంస్కృతి ప్రతిబింబించేలా సాంప్రదాయ పద్ధతుల్లో ఆహ్వానం అందించారు.

పర్యటన సందర్భంగా తండాలోని సమస్యలు, మౌలిక వసతులు, తాగునీరు, రహదారులు, విద్య, ఆరోగ్య సేవలపై ఆమె స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ అభివృద్ధి అవసరాలపై నేరుగా ప్రజలతో మాట్లాడి పరిస్థితిని పరిశీలించారు.