BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

చండ్రుపట్ల లో గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు సదా భార్గవి పర్యటన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jun, 2026 - 01:08 PM
88 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో గిరిజన తండా సందర్శన

ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, చండ్రుపట్ల లంబాడీ తండా గ్రామపంచాయతీలో గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు సదా భార్గవి (IAS) పర్యటించారు.

తండాకు చేరుకున్న ఆమెకు గిరిజన మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో ఘన స్వాగతం పలికారు. స్థానిక సంస్కృతి ప్రతిబింబించేలా సాంప్రదాయ పద్ధతుల్లో ఆహ్వానం అందించారు.

పర్యటన సందర్భంగా తండాలోని సమస్యలు, మౌలిక వసతులు, తాగునీరు, రహదారులు, విద్య, ఆరోగ్య సేవలపై ఆమె స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ అభివృద్ధి అవసరాలపై నేరుగా ప్రజలతో మాట్లాడి పరిస్థితిని పరిశీలించారు.