BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

మంచిర్యాలలో అకాల వర్షం: ప్రజలకు ఉపశమనం.. రైతులకు ఆందోళన

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
26 May, 2026 - 04:36 PM
33 వీక్షణలు

మంచిర్యాలలో అకాల వర్షం: ప్రజలకు ఉపశమనం.. రైతులకు ఆందోళన

మంచిర్యాల, మే 26: మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలకు జిల్లాలోని పలుచోట్ల కురిసిన తేలికపాటి జల్లులు కాస్త ఉపశమనాన్ని ఇచ్చాయి. అయితే, ఈ అకాల వర్షం అన్నదాతల్లో తీవ్ర ఆందోళన నింపింది. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రాల (ఐకేపీ సెంటర్ల) వద్ద తమ పంటను విక్రయించడానికి వేచి ఉన్న రైతులు, ఈ అకస్మాత్తు వర్షం వల్ల ధాన్యం తడిసి ముద్దవుతుందేమోనని, తద్వారా భారీగా నష్టపోతామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వాతావరణం చల్లబడి జనం ఊపిరి పీల్చుకుంటుంటే, మరోవైపు కొనుగోళ్లు ఆలస్యం కావడం వల్లే తమకు ఈ తిప్పలు తప్పడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు