BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

మంచిర్యాలలో అకాల వర్షం: ప్రజలకు ఉపశమనం.. రైతులకు ఆందోళన

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
26 May, 2026 - 04:36 PM
100 వీక్షణలు

మంచిర్యాలలో అకాల వర్షం: ప్రజలకు ఉపశమనం.. రైతులకు ఆందోళన

మంచిర్యాల, మే 26: మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలకు జిల్లాలోని పలుచోట్ల కురిసిన తేలికపాటి జల్లులు కాస్త ఉపశమనాన్ని ఇచ్చాయి. అయితే, ఈ అకాల వర్షం అన్నదాతల్లో తీవ్ర ఆందోళన నింపింది. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రాల (ఐకేపీ సెంటర్ల) వద్ద తమ పంటను విక్రయించడానికి వేచి ఉన్న రైతులు, ఈ అకస్మాత్తు వర్షం వల్ల ధాన్యం తడిసి ముద్దవుతుందేమోనని, తద్వారా భారీగా నష్టపోతామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వాతావరణం చల్లబడి జనం ఊపిరి పీల్చుకుంటుంటే, మరోవైపు కొనుగోళ్లు ఆలస్యం కావడం వల్లే తమకు ఈ తిప్పలు తప్పడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు