BREAKING
కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే
www.ntodaynews.com

మంచిర్యాలలో అంబేద్కర్ నేతకాని భవనానికి ఎంపీ రూ.50 లక్షల మంజూరు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
17 May, 2026 - 08:24 PM
73 వీక్షణలు

మంచిర్యాలలో అంబేద్కర్ నేతకాని భవనానికి ఎంపీ వంశీ మరో రూ.50 లక్షల మంజూరు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న అంబేద్కర్ నేతకాని భవనానికి ఎంపీ వంశీ మరో రూ.50 లక్షల నిధులను మంజూరు చేశారు. దీంతో భవన నిర్మాణానికి మొత్తం రూ.1 కోటి నిధులు అందినట్లైంది.

లైన్స్ క్లబ్ సమీపంలోని 100 ఫీట్ రోడ్డులో నిర్మిస్తున్న ఈ భవనానికి గతంలో ఎంపీ నిధుల కింద రూ.50 లక్షలు మంజూరు కాగా, భవన నిర్మాణ పనుల పురోగతిని దృష్టిలో ఉంచుకొని అదనంగా మరో రూ.50 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.

అంబేద్కర్ నేతకాని భవన్ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు దుర్గం స్వామి మాట్లాడుతూ, ఎంపీ వంశీ నేతకాని జాతికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. అదనపు నిధులతో భవన నిర్మాణ పనులు మరింత వేగవంతం అవుతాయని, త్వరలోనే భవనం పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఎంపీ వంశీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నేతకాని సమాజ అభివృద్ధికి ఎంపీ అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని అన్నారు.

నిధుల మంజూరుతో నేతకాని సమాజంలో ఆనందం వ్యక్తమవుతోంది. భవనం పూర్తయిన అనంతరం సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రంగా ఉపయోగపడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు