BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

మంచిర్యాలలో అంబేద్కర్ నేతకాని భవనానికి ఎంపీ రూ.50 లక్షల మంజూరు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
17 May, 2026 - 08:24 PM
115 వీక్షణలు

మంచిర్యాలలో అంబేద్కర్ నేతకాని భవనానికి ఎంపీ వంశీ మరో రూ.50 లక్షల మంజూరు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న అంబేద్కర్ నేతకాని భవనానికి ఎంపీ వంశీ మరో రూ.50 లక్షల నిధులను మంజూరు చేశారు. దీంతో భవన నిర్మాణానికి మొత్తం రూ.1 కోటి నిధులు అందినట్లైంది.

లైన్స్ క్లబ్ సమీపంలోని 100 ఫీట్ రోడ్డులో నిర్మిస్తున్న ఈ భవనానికి గతంలో ఎంపీ నిధుల కింద రూ.50 లక్షలు మంజూరు కాగా, భవన నిర్మాణ పనుల పురోగతిని దృష్టిలో ఉంచుకొని అదనంగా మరో రూ.50 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.

అంబేద్కర్ నేతకాని భవన్ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు దుర్గం స్వామి మాట్లాడుతూ, ఎంపీ వంశీ నేతకాని జాతికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. అదనపు నిధులతో భవన నిర్మాణ పనులు మరింత వేగవంతం అవుతాయని, త్వరలోనే భవనం పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఎంపీ వంశీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నేతకాని సమాజ అభివృద్ధికి ఎంపీ అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని అన్నారు.

నిధుల మంజూరుతో నేతకాని సమాజంలో ఆనందం వ్యక్తమవుతోంది. భవనం పూర్తయిన అనంతరం సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రంగా ఉపయోగపడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు