BREAKING
కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే
www.ntodaynews.com

మీ పెంపుడు శక్తులను అదుపులో పెట్టుకోండి.. అమెరికాకు ఇరాన్ ఘాటు హెచ్చరిక

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 02:39 PM
11 వీక్షణలు

టెహ్రాన్: అమెరికాపై ఇరాన్ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఇజ్రాయెల్‌ను ఉద్దేశిస్తూ "మీ పెంపుడు శక్తులను అదుపులో పెట్టుకోండి.. లేదంటే తగిన బుద్ధి చెబుతాం" అంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి  ఘాటుగా హెచ్చరించారు. ఇరాన్‌పై లేదా తమ దేశ నాయకత్వంపై ఎలాంటి బెదిరింపులు వచ్చినా వెంటనే గట్టి ప్రతిస్పందన ఇస్తామని స్పష్టం చేశారు.

ఇటీవల  చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. ఇరాన్ సుప్రీం నాయకుడు  మరణశిక్షకు అర్హుడని కాట్జ్ వ్యాఖ్యానించడంతో టెహ్రాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన అరాగ్చీ.. పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణకు కుదిరిన 14 అంశాల అవగాహనా ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ చర్యలను అమెరికా నియంత్రించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఒకవేళ అమెరికా తన ప్రభావాన్ని ఉపయోగించకపోతే, ఇజ్రాయెల్‌కు ఇరానే తగిన సమాధానం చెబుతుందని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం అమెరికా-ఇరాన్ ప్రతినిధుల మధ్య లో కీలక దౌత్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా  భద్రత, కాల్పుల విరమణ కొనసాగింపు, ప్రాంతీయ ఉద్రిక్తతల నివారణ వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ చర్చలకు ,  మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది.

మధ్యప్రాచ్యంలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. ఇరాన్ తాజా హెచ్చరికలు ప్రాంతీయ భద్రతా పరిస్థితులపై మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.