BREAKING
గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం
www.ntodaynews.com

మోదీ మనోడేలే.. ఫోన్‌ కొట్టు!

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 07:33 AM
20 వీక్షణలు

ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో అర్థం కాక ఆందోళన నెలకొన్న వేళ, భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన స్నేహం మరోసారి చర్చనీయాంశమైంది.

భారత్-అమెరికా మిత్రమండలి సమావేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించిన ఓ ఆసక్తికర ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. మియామిలో జరిగిన ఓ సమావేశం మధ్యలోనే ట్రంప్‌ ఒక్కసారిగా "మోదీకి ఫోన్‌ చేయండి" అని తన సిబ్బందిని ఆదేశించారట.

అప్పటికే భారత్‌లో ఉదయం ఆరు గంటలు మాత్రమే అయ్యాయని అధికారులు గుర్తు చేయగా, "పర్వాలేదు... మోదీ ఎప్పుడైనా మాట్లాడటానికి సిద్ధంగానే ఉంటారు" అని ట్రంప్‌ చెప్పినట్లు సెర్గియో గోర్ వెల్లడించారు.

ఈ వ్యాఖ్యలు భారత్-అమెరికా నేతల మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటగా, అంతర్జాతీయ వేదికలపై నరేంద్ర మోదీ-డొనాల్డ్ ట్రంప్ స్నేహబంధం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.