BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

మోదీ మనోడేలే.. ఫోన్‌ కొట్టు!

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 07:33 AM
101 వీక్షణలు

ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో అర్థం కాక ఆందోళన నెలకొన్న వేళ, భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన స్నేహం మరోసారి చర్చనీయాంశమైంది.

భారత్-అమెరికా మిత్రమండలి సమావేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించిన ఓ ఆసక్తికర ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. మియామిలో జరిగిన ఓ సమావేశం మధ్యలోనే ట్రంప్‌ ఒక్కసారిగా "మోదీకి ఫోన్‌ చేయండి" అని తన సిబ్బందిని ఆదేశించారట.

అప్పటికే భారత్‌లో ఉదయం ఆరు గంటలు మాత్రమే అయ్యాయని అధికారులు గుర్తు చేయగా, "పర్వాలేదు... మోదీ ఎప్పుడైనా మాట్లాడటానికి సిద్ధంగానే ఉంటారు" అని ట్రంప్‌ చెప్పినట్లు సెర్గియో గోర్ వెల్లడించారు.

ఈ వ్యాఖ్యలు భారత్-అమెరికా నేతల మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటగా, అంతర్జాతీయ వేదికలపై నరేంద్ర మోదీ-డొనాల్డ్ ట్రంప్ స్నేహబంధం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.