BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధిలో మంత్రి నారా లోకేష్.. రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు

ఆంధ్రప్రదేశ్
/ నెల్లూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 08:37 AM
26 వీక్షణలు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన  ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడింది. విద్య, ఐటీ శాఖల మంత్రి , ప్రభుత్వ విప్ మరియు గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే  స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీ జ్ఞాన ప్రసూనాంభిక సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించిన అనంతరం రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, సమృద్ధి, రైతాంగ అభ్యున్నతి, యువతకు ఉపాధి అవకాశాలు, రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు.

మంత్రి నారా లోకేష్ ఆలయ ప్రాంగణానికి చేరుకోగానే భక్తులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభ స్వాగతం అందించి స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలతో సత్కరించారు.

రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రజాప్రతినిధులు దేవాలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించడం రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.