BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధిలో మంత్రి నారా లోకేష్.. రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు

ఆంధ్రప్రదేశ్
/ నెల్లూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 08:37 AM
65 వీక్షణలు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన  ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడింది. విద్య, ఐటీ శాఖల మంత్రి , ప్రభుత్వ విప్ మరియు గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే  స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీ జ్ఞాన ప్రసూనాంభిక సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించిన అనంతరం రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, సమృద్ధి, రైతాంగ అభ్యున్నతి, యువతకు ఉపాధి అవకాశాలు, రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు.

మంత్రి నారా లోకేష్ ఆలయ ప్రాంగణానికి చేరుకోగానే భక్తులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభ స్వాగతం అందించి స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలతో సత్కరించారు.

రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రజాప్రతినిధులు దేవాలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించడం రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.