BREAKING
గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం
www.ntodaynews.com

అధికారుల స్పందనతో నిరాహార దీక్ష వాయిదా..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
02 Jul, 2026 - 08:37 AM
9 వీక్షణలు

 | NTODAY NEWS

అన్నమయ్య జిల్లా పుంగనూరులోని పుంగమ్మ చెరువుకట్ట నుంచి బెంగళూరు వెళ్లే రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ప్రకటించిన నిరాహార దీక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సామాజికవేత్త అయూబ్ ఖాన్ తెలిపారు.

రెండు రోజుల క్రితం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రహదారి పనులు పూర్తి చేయకపోతే నాలుగు రోజులలోపు నిరాహార దీక్ష చేపడతామని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో రోడ్డు సమస్యపై ఆర్ అండ్ బి (R&B) అధికారులు స్పందించారని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

ఆదివారం లోపు రహదారి పనులను ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇచ్చారని, ఆ హామీపై విశ్వాసంతో ప్రస్తుతం నిరసన కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

అయితే అధికారులు ఇచ్చిన గడువులోగా పనులు ప్రారంభించకపోతే ప్రజల తరఫున మరింత ఉధృతంగా ఆందోళన చేపడతామని అయూబ్ ఖాన్ హెచ్చరించారు.