BREAKING
తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

అధికారుల స్పందనతో నిరాహార దీక్ష వాయిదా..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
02 Jul, 2026 - 08:37 AM
51 వీక్షణలు

 | NTODAY NEWS

అన్నమయ్య జిల్లా పుంగనూరులోని పుంగమ్మ చెరువుకట్ట నుంచి బెంగళూరు వెళ్లే రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ప్రకటించిన నిరాహార దీక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సామాజికవేత్త అయూబ్ ఖాన్ తెలిపారు.

రెండు రోజుల క్రితం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రహదారి పనులు పూర్తి చేయకపోతే నాలుగు రోజులలోపు నిరాహార దీక్ష చేపడతామని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో రోడ్డు సమస్యపై ఆర్ అండ్ బి (R&B) అధికారులు స్పందించారని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

ఆదివారం లోపు రహదారి పనులను ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇచ్చారని, ఆ హామీపై విశ్వాసంతో ప్రస్తుతం నిరసన కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

అయితే అధికారులు ఇచ్చిన గడువులోగా పనులు ప్రారంభించకపోతే ప్రజల తరఫున మరింత ఉధృతంగా ఆందోళన చేపడతామని అయూబ్ ఖాన్ హెచ్చరించారు.