BREAKING
లక్షల ఫీజులకు చెక్ పెట్టిన గవర్నమెంట్ స్కూల్! విస్సన్నపేటలో మేడే సందడి – ఐక్యంగా భారీ ర్యాలీ నిర్వహించిన HMC వర్కర్స్ యూనియన్ రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి: నడిపెల్లి విజిత్ కుమార్ ఎన్టీఆర్ భరోసాతో అర్హులకు నేరుగా ఆర్థిక ఊతం మినీ బైపాస్ డ్రైనేజ్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన – అభివృద్ధికి మరో అడుగు మంత్రి పార్థసారధి ఆధ్వర్యంలో కారకంపాడులో ఎన్టీఆర్ భరోసా పంపిణీ 10వ తరగతి ఫలితాలు సత్తా చాటిన దేవవరం విద్యార్థులు చనుబండలో ఘనంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం చాట్రాయి మండలంలో ఘనంగా మేడే వేడుకలు పెద్ద కాపర్తిలో పేద కుటుంబానికి అండగా సర్పంచ్, దేవస్థాన చైర్మన్ లక్షల ఫీజులకు చెక్ పెట్టిన గవర్నమెంట్ స్కూల్! విస్సన్నపేటలో మేడే సందడి – ఐక్యంగా భారీ ర్యాలీ నిర్వహించిన HMC వర్కర్స్ యూనియన్ రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి: నడిపెల్లి విజిత్ కుమార్ ఎన్టీఆర్ భరోసాతో అర్హులకు నేరుగా ఆర్థిక ఊతం మినీ బైపాస్ డ్రైనేజ్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన – అభివృద్ధికి మరో అడుగు మంత్రి పార్థసారధి ఆధ్వర్యంలో కారకంపాడులో ఎన్టీఆర్ భరోసా పంపిణీ 10వ తరగతి ఫలితాలు సత్తా చాటిన దేవవరం విద్యార్థులు చనుబండలో ఘనంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం చాట్రాయి మండలంలో ఘనంగా మేడే వేడుకలు పెద్ద కాపర్తిలో పేద కుటుంబానికి అండగా సర్పంచ్, దేవస్థాన చైర్మన్
www.ntodaynews.com

మంచిర్యాలలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
01 May, 2026 - 11:23 AM
15 వీక్షణలు

మంచిర్యాలలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 51వ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 140వ మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు ఎర్రజెండాను ఆవిష్కరించి చికాగో అమరవీరులకు నివాళులర్పించి, మే డే స్ఫూర్తితో విశ్రాంత ఉద్యోగుల సమస్యలైన పెన్షన్ పెంపు, మెడికల్ సౌకర్యాలు, గ్రాట్యుటీ సాధన కోసం పోరాడాలని ప్రతిజ్ఞ చేశారు. అలాగే ప్రభుత్వం సింగరేణి బకాయిలను చెల్లించాలని, కొత్త గనులు ప్రారంభించాలని, ఇళ్ల స్థలాలు కేటాయించాలని మరియు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, గౌరవ అధ్యక్షులు రాళ్ళబండి రాజన్న, ప్రధాన కార్యదర్శి పూదరి నర్సయ్య, కార్యదర్శి అడిచర్ల రాజేశం, నాయకులు జి. లక్ష్మణ్, రాజన్న గౌడ్, రాజు గారు, చారి, నారాయణ తదితరులు పాల్గొని అందరికీ మే డే శుభాకాంక్షలు తెలియజేశారు