BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

​మంచిర్యాలలో స్కూల్ బస్సులపై రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
15 Jun, 2026 - 06:11 PM
11 వీక్షణలు

నిబంధనలు పాటించని బస్సుపై కేసు నమోదు: డీటీవో గోపికృష్ణ

మంచిర్యాల: జిల్లాలో విద్యాసంస్థల బస్సులు నిబంధనలు పాటించడం లేదన్న నేపథ్యంలో, సోమవారం జిల్లా రవాణా శాఖ అధికారి ఆదేశాల మేరకు అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఓ బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అగ్ని ప్రమాద నివారణ జాగ్రత్తలు లేకపోవడాన్ని గుర్తించి సదరు స్కూల్ బస్సుపై కేసు నమోదు చేసినట్లు డీటీవో గోపికృష్ణ తెలిపారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా సరైన ఫిట్‌నెస్ లేని బస్సులకు రోడ్డెక్కే అనుమతి ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇకపై కూడా క్రమం తప్పకుండా ఇలాంటి స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని డీటీవో వెల్లడించారు.