BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

మంగళగిరి ఏసీఏ స్టేడియంకు రేపు రామ్‌చరణ్‌

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:05 PM
66 వీక్షణలు

మంగళగిరి రాజధాని ప్రాంతంలో ఏపీఎల్ సీజన్-5 పోటీలు ఈనెల 24 నుంచి 30 వరకు జరగనున్నాయి. మంగళగిరిలో జరిగే తొలి ఏపీఎల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ హాజరుకానున్నారు.

సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లకు కూడా మంగళగిరి ఏసీఏ స్టేడియమే వేదిక కానుంది. పోటీల నిర్వహణకు స్టేడియాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు.

ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్‌ (చిన్ని) కృషితో స్టేడియానికి అంతర్జాతీయ స్థాయి హంగులు సమకూరాయి. స్టేడియంలోని 75 గదులను ఆధునిక వసతులతో అభివృద్ధి చేశారు.

ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ హాజరుకానున్నారు.