BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

మంగళగిరిలో టెక్స్టైల్ కంపెనీ దొంగతనం – 9 మంది అరెస్ట్, ప్రధాన నిందితుడు అమెరికాకు పరారీ

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 08:26 PM
92 వీక్షణలు

మంగళగిరిలో టెక్స్టైల్ కంపెనీ దొంగతనం – 9 మంది అరెస్ట్, ప్రధాన నిందితుడు అమెరికాకు పరారీ

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చిన్న కాకాని వద్దని టెక్స్టైల్ కంపెనీ గత నెలలో భారీగా దొంగతనానికి గురైంది. మంగళగిరి రూరల్ పోలీసులు ఈ కేసులో కీలక పురోగతి సాధించి మొత్తం తొమ్మిది నిందితులను అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, ఈ దొంగతనంలో భాగంగా సుమారు రూ.45 లక్షల నగదు మరియు మూడు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ప్రధాన నిందితుడు గోపాల్ ప్రస్తుతం అమెరికాకు పరారయినట్లు గుర్తించారు.

ఈ సందర్భంలో డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు: “పరారీలో ఉన్న గోపాల్‌ను త్వరలోనే అదుపులోకి తీసుకుంటాము. మిగతా నిందితులపై దర్యాప్తు కొనసాగుతోంది.”

స్థానికంగా ఈ కేసు సంచలనం రేపగా, మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి రావడం కనిపిస్తోంది.