BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 24 March 2026, 08:26 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మంగళగిరిలో టెక్స్టైల్ కంపెనీ దొంగతనం – 9 మంది అరెస్ట్, ప్రధాన నిందితుడు అమెరికాకు పరారీ

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 08:26 PM
158 వీక్షణలు

మంగళగిరిలో టెక్స్టైల్ కంపెనీ దొంగతనం – 9 మంది అరెస్ట్, ప్రధాన నిందితుడు అమెరికాకు పరారీ

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చిన్న కాకాని వద్దని టెక్స్టైల్ కంపెనీ గత నెలలో భారీగా దొంగతనానికి గురైంది. మంగళగిరి రూరల్ పోలీసులు ఈ కేసులో కీలక పురోగతి సాధించి మొత్తం తొమ్మిది నిందితులను అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, ఈ దొంగతనంలో భాగంగా సుమారు రూ.45 లక్షల నగదు మరియు మూడు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ప్రధాన నిందితుడు గోపాల్ ప్రస్తుతం అమెరికాకు పరారయినట్లు గుర్తించారు.

ఈ సందర్భంలో డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు: “పరారీలో ఉన్న గోపాల్‌ను త్వరలోనే అదుపులోకి తీసుకుంటాము. మిగతా నిందితులపై దర్యాప్తు కొనసాగుతోంది.”

స్థానికంగా ఈ కేసు సంచలనం రేపగా, మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి రావడం కనిపిస్తోంది.