BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

మటన్ ఉడకలేదని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.. తాడిపత్రిలో వింత ఘటన..!

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Mar, 2026 - 09:11 PM
130 వీక్షణలు

మటన్ ఉడకలేదని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.. తాడిపత్రిలో వింత ఘటన..!

అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఒక వినూత్న సంఘటన చోటుచేసుకుంది. ఉగాది సందర్భంగా ఓ వ్యక్తి మటన్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు. అయితే ఆ మటన్‌ను సుమారు 20 సార్లు ఉడికించినప్పటికీ ఉడకకపోవడంతో అతడు ఆశ్చర్యానికి గురయ్యాడు.

దీంతో ఆగ్రహానికి లోనైన అతడు, మటన్ విక్రయదారుడిపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుని, వండిన పాత్రతో సహా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడికి వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించడంతో వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ఈ ఘటనపై పోలీసులు అతనికి సర్ది చెప్పి, సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో ఆ వ్యక్తి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు.