BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు : ఎంపీ గురుమూర్తి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 08:10 PM
12 వీక్షణలు

మత్స్యకారుల సమస్యలపై ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎంపీ గురుమూర్తి విమర్శించారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు సరైన అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

మత్స్యకారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరిన ఎంపీ గురుమూర్తి.. సముద్రంలో వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారుడికి శాటిలైట్ ఫోన్లు అందించాలని డిమాండ్ చేశారు. బోట్లలో నావిగేషన్ వ్యవస్థ, పవర్ బ్యాకప్ తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.

మత్స్యకారుల ప్రాణ రక్షణ కోసం ఆధునిక సాంకేతిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.