BREAKING
దేవరపల్లిలో వై యస్ జగన్ పొగాకు రైతుల పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పల్నాడు జిల్లా కారంపూడి ఎస్సై వాసు సస్పెండ్... వెంకట్రావుపేట అంగన్‌వాడీ కేంద్రాల సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌కు వినతిపత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం: ఎన్నికల కమిషన్ వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ నలిమేల రాజు ఆధ్వర్యంలో గ్రామ సభ పల్నాడులో టెట్ కు పక్కా ఏర్పాట్లు: జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ తక్కెళ్ళపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ ManaMitraలో అందుబాటులోకి SADAREM. ప్రస్తుతం క్రింది సేవలు లైవ్‌లో ఉన్నాయి దేవరపల్లిలో వై యస్ జగన్ పొగాకు రైతుల పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పల్నాడు జిల్లా కారంపూడి ఎస్సై వాసు సస్పెండ్... వెంకట్రావుపేట అంగన్‌వాడీ కేంద్రాల సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌కు వినతిపత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం: ఎన్నికల కమిషన్ వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ నలిమేల రాజు ఆధ్వర్యంలో గ్రామ సభ పల్నాడులో టెట్ కు పక్కా ఏర్పాట్లు: జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ తక్కెళ్ళపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ ManaMitraలో అందుబాటులోకి SADAREM. ప్రస్తుతం క్రింది సేవలు లైవ్‌లో ఉన్నాయి
www.ntodaynews.com

ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సొసైటీ ఎన్నికలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
05 Aug, 2026 - 08:11 PM
53 వీక్షణలు

ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సొసైటీ ఎన్నికలు  

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో బుధవారం  జరిగిన ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల్లో ఉత్కంఠభరిత పోరు నడుమ నూతి వెంకటేశం ప్యానల్ విజయం సాధించింది.ఈ ఎన్నికల్లో ఈ ప్యానల్‌కు చెందిన 9 మంది డైరెక్టర్లు గెలుపొందారు. గెలుపొందిన వారిలో నూతి వెంకటేశం,​గుండెబోయిన నరసింహ, ​గుండెబోయిన రాజు, ​గుండెబోయిన మహేష్, ​దేశగొని గణేష్, ​భైరవోని పెద్ద స్వామి, నూతి గణేష్, ​నాశబోయిన శకుంతల

​బుంగపట్ల వెంకమ్మ ఉన్నారు. మద్దతు తెలిపిన ముదిరాజ్ కుటుంబ సభ్యులకు గెలుపొందిన ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, సర్పంచ్ కాటం వెంకటేశం సహకారంతో సొసైటీని మరింత అభివృద్ధి చేస్తామని, సభ్యులందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.​ఈ కార్యక్రమంలో తాజా మాజీ అధ్యక్షుడు బుంగపట్ల తిమ్మయ్యతో పాటు నాశబోయిన యాదయ్య, బుంగపట్ల సత్తయ్య, భైరవుని బిక్షం, గుండెబోయిన చంద్రయ్య, గుండెబోయిన సాలయ్య, గుండెబోయిన స్వామి, దేశగాని మహాలింగం, నూతి యాదయ్య, నూతి నరసింహ, గుండ్ల నరసింహ, చిలుముల చంద్రయ్య, గుండెబోయిన నడిపి నరసింహ మరియు ముదిరాజ్  పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.