మునుగోడులో దద్దరిల్లిన వాతావరణం.. సీఎం సీఎం నినాదాలతో మార్మోగిన నియోజకవర్గం
తెలంగాణ
/
నల్గొండ
నల్గొండ జిల్లా, మునుగోడు: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పర్యటన సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో సందడి నెలకొంది. కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి నినాదాలతో హోరెత్తించారు.
‘సీఎం.. సీఎం..’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేయడంతో మునుగోడు పరిసరాలు మార్మోగాయి. కార్యకర్తల నినాదాల మధ్య ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఉత్సాహంగా సందడి చేశారు. ఆయన పర్యటనతో పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది